అంగుళం కూడా తగ్గని అహంభావం..

బిఆర్ఎస్ వైఖరి చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉన్నది. తాను లేకపోతే ఈ హైదరాబాద్ ఇలా అభివృద్ధి పథాన దూసుకుపోయేది కాదని కేటీఆర్ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. కనుక బ్లైండ్ గా పోతున్నారు.
కవిత.. నాటకాలు ఆపు..

– బీసీలకు మీ నాయకత్వం అవసరం లేదు రిజర్వేషన్లు సాధించుకునే సత్తా మాకు ఉంది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్, మహా: బీసీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కపట ప్రేమ
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పురోగతి..

టెండర్లు పిలిచిన కేంద్రం హైదరాబాద్ ప్రగతికి కీలకమలుపు రెండేళ్ళలో పూర్తిచేయాలని గడువు రూ.5,555కోట్లతో నిర్మాణం సంగారెడ్డి, గజ్వేల్, యాదాద్రి ప్రాంతాలకు మహర్ధశ హైదరాబాద్, మహా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం
కేటీఆర్ కు మరోసారి హైకోర్టులో ఊరట..

మధ్యంతర బెయిల్ ను పొడిగించిన కోర్టు హైదరాబాద్, మహా : ఫార్మూలా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో రోజు మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది.
2024లో హైడ్రా సాధించిన విజయాలు..

8 చెరువులు, 12 పార్కులను కాపాడాం 5800 అక్రమ నిర్మాణాల ఫిర్యాదులు అందాయి కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్, మహా : హైదరాబాద్ నగర పరిధిలో చెరువులు, కుంటలు రక్షణతోపాటు ప్రభుత్వ స్థలాల రక్షణ,
బీసీ ఉద్యమాలతో కవిత నాటకాలు..

-లిక్కర్ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే – బీసీలకు కవిత నాయకత్వం అవసరం లేదు – రిజర్వేషన్లు సాధించుకునే సత్తా మాకు ఉంది – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్,
బహుమతులకు బదులు పుస్తకాలు ఇవ్వండి..

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించిన గవర్నర్ నేటి యువత పుస్తకాల వైపు మళ్లాలి – జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్, మహా: ఏదైనా శుభకార్యాలకు వెళ్లినప్పుడు బహుమతులకు బదులు పుస్తకాలను ఇవ్వాలని తెలంగాణ
కేటీఆర్ కు ఈడి షాక్..

జనవరి 7న విచారణకు రావాలని నోటీసులు 2న అరవింద్ కుమార్, 3న బిఎల్ఎన్ రెడ్డి విచారణ నిబంధనలు తుంగలో తొక్కిన కేటీఆర్- ఎసిబి కౌంటర్ అఫిడవిట్ బిఆర్ఎస్ లో ఆందోళన హైదరాబాద్, మహా
మద్యం మత్తులో.. తోటి హోంగార్డ్ పై కానిస్టేబుల్ దాడి..

పల్నాడు, మహా : విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ విచక్షణా రహితంగా లాఠీతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని పల్నా డు – మాచర్లలో శుక్రవారం
తిరుమల శ్రీవారి అన్నప్రసాదానికి విరాళాలు..

కియోస్క్ మెషిన్ల ద్వారా భక్తులు డొనేషన్లు 50 రోజుల్లో రూ.55 కోట్లు విరాళాలు వచ్చాయి తిరుమల, మహా : తిరుమలలోని అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు అందించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం
