Mahaa Daily Exclusive

ఆరోగ్య శ్రీ పథకాన్ని.. అనారోగ్యశ్రీగా మార్చారు – ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని, ఈ పథకం, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక అంటూ ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రాణాలు తీసే

కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉంది : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం

నాంపల్లిలో ఉద్రిక్తత పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు…!

నాంపల్లిలో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒక దశలో పోలీసులు నాంపల్లి ప్రధాన రహదారిని మూసి వేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాల్సిన పరిస్థితి

విచారణకు రండి మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు…!

ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్​ను కొట్టివేసిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న కేసులో విచారణకు రావాలని కేటీఆర్​కు నోటీసులు జారీచేసింది. ఈనెల 16న

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు కేటీఆర్ ఏసీబీ కేసు కొట్టి వేయాలని పిటిషన్….!

ఫార్ములా ఈ కార్ రేసు పై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గతంలోనే హైకోర్టులో కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ వేయగా

ఎఫ్ఐఆర్ క్యాష్ చేయాలంటే కొన్ని పరిమితులుంటాయన్న కోర్టు….!

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్… మంగళవారం తన ఆదేశాల్లో కీలక అంశాలను

బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం..!

తెలంగాణ రాజకీయాల్లో బాంబులు పేలడం మొదలైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు. తప్పుచేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని, తప్పు ఎప్పటికైనా బయటపడుతుందంటూ

మార్చి నెలాఖ‌రుకు మెట్రోల డీపీఆర్ లు పూర్తి చేయాలి – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఫ్యూచ‌ర్ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్ మెట్రో మార్గాల‌కు సంబంధించిన స‌మ‌గ్ర వివ‌ర‌ణాత్మ‌క ప్ర‌ణాళికలు (డీపీఆర్ లు) మార్చి నెలాఖ‌రు నాటికి పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మూడు మెట్రోల డీపీఆర్

లొట్టపీసు కేసు విచారణకు ఎందుకు భయం కేటీఆర్.. ఎంపీ రఘునందన్ రావు

ఫార్ములా ఈ- కారు రేసు కేసులో కేటీఆర్ నిర్దోషిగా నిరూపించుకోవాలని బిజెపి కీలక నేత, మెదక్ ఎంపీ రఘనందన్ రావు అన్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో

రూ.140 కోట్లతో మంథని వద్ద గోదావరిపై నూతన బ్రిడ్జి: మంత్రి శ్రీధర్ బాబు

మంథని నుంచి మంచిర్యాలను కలుపుతూ గోదావరి నదిపై రూ.140 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేసుకున్నామని, అదే విధంగా మంథనికి రింగ్ రొడ్డు నిర్మాణం వల్ల పట్టణ విస్తరణ పెరుగుతుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల