Mahaa Daily Exclusive

‘భారత్ పోల్’ పోర్టల్‌ను ప్రారంభించిన అమిత్ షా .. విదేశాలకు పారిపోయే నేరస్తులకు బిగ్ షాక్..

దేశంలో పెద్ద ఎత్తున ఆర్ధిక నేరాలకు పాల్పడి, ఇక్కడి దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఇతర దేశాలకు పరారై అక్కడ ఎంజాయ్ చేస్తున్న వారి ఆటలు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో

ఇస్రో కొత్త చైర్మెన్‌గా వి నారాయణన్ నియామకం..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇండియాన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (ఇస్రో) కొత్త చైర్మెన్ గా వి నారాయణన్ ని నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు

ఉద్యోగ నోటిఫికేషన్లపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన..

ఉద్యోగ నోటిఫికేషన్లపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. వచ్చే మే 1వ తేదీ నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఇందుకోసం, మార్చి 31 లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను

ఆ మూడు గ్రామాల్లో వింత వ్యాధి వ్యాప్తి..? లక్షణాలివే..?

ప్రస్తుతం హెఎం పివి (HMPV) వైరస్ చైనాలో ప్రబలంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కేసులు మన దేశంలో కూడా నమోదు అవుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం, రాష్ట్రాలు కూడా అలెర్ట్‌గా మారాయి. ఈ వైరస్

న్యాయవాదితో కలిసి విచారణకు వెళుతున్న కేటీఆర్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకాబోతున్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్… నేడు ఏసీబీ విచారణను ఎదుర్కోబోతున్నారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తనతో పాటు

ఈ నెలాఖరు నుంచి ప్రజల్లోకి జగన్..? మళ్ళీ పాదయాత్ర..?

వైసీపీ అధినేత జగన్ ఇవాళ తాడేపల్లిలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన

భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసీ.. ఏర్పాట్లు ఎందుకు చేయలేదు..? చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసి కూడా అందుకు తగినట్లుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన

స్థానిక సంస్థల ఎన్నికలపై సిఎం రేవంత్ రెడ్డి క్లారిటీ..? ఎప్పుడంటే..?

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని, కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల

అడవి శేష్‌ సినిమాల్లో హీరోయిన్లు మారిపోతున్నారు..? కారణం ఏంటో తెలుసా..?

ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగిన కథానాయకుల్లో అడవి శేష్‌ ఒకరు. ‘మేజర్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకున్న శేష్‌ సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా సెలెక్టివ్‌గా ఉంటారు.

గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు..

సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు రాబోతున్నాయి. ఈ నెల 10న రామ్ చరణ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’, 12న బాలకృష్ణ మూవీ ‘డాకు మహరాజ్’ విడుదల కాబోతున్నాయి.   ‘గేమ్ ఛేంజర్’,