రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ….!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. జనవరి 13వ తేది నుంచి 23 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిస్బేన్, దావోస్ దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని
తిరుపతి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల సాయం… కాంట్రాక్టు ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం తెలిసిందే. నేడు తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై నిప్పులు చెరిగారు. ఘటన స్థలిని
సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్బాబుకు ఊరట…!

సినీనటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్బాబు (Manchu Mohanbabu)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ (Bail) పై విచారణ జరుగుతోందని, ఆ విచారణ ముగిసేంతవరకు మోహన్బాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీం
కేటీఆర్పై ముగిసిన ఏసీబీ విచారణ.. ఆరున్నర గంటలపాటు…!

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది. ఏసీబీ అధికారులు దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్ ను
వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్ షర్మిల

వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠాని కే పంపుతున్నారని.. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష వినిపిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల విమర్శించారు. లక్షలాది మంది భక్తులు వస్తారని
తిరుపతికి జగన్.. బాధితులకు పరామర్శ…!

తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట పైన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన పైన ఇప్పటికే ప్రధాని సహా పలువురు ముఖ్య నేతలు స్పందించారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో
బాధితుడికి అండగా ఉంటాం మంత్రి సవిత

వ్యాన్ ఢీకొట్టడంతో 14 గొర్రెలు మృతి చెందగా, గొర్రెల కాపరి తీవ్రంగా గాయపడిన ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పందించారు. ప్రమాదంపై జిల్లా
ద్వారకాతిరుమలలో ‘ గిరి ప్రదక్షిణ’…!

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన వేంకన్న దివ్య క్షేత్రంలో ఈ నెల 9న గిరి ప్రదక్షిణ నిర్వహించ నున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ మెట్లపై హారతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని
ఏపీలో వారి ఎక్స్ గ్రేషియా రూ.5లక్షలకు పెంపు …!

ఏపీలో ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్ గ్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు చేనేత,
ACB కార్యాలయంలో ప్రారంభమైన కేటీఆర్ విచారణ..

ఫార్ము లా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నా రు. కేటీఆర్ విచారణ సం దర్భం గా ఏసీబీ కార్యా లయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పా టు
