Mahaa Daily Exclusive

జనసేన పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు ..!

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల వరకూ దాదాపు 20 నిమిషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు

11 సీట్లకు పరిమితం అయినా వైసీపీ బుద్ధి మారలేదు: మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

 గత ఐదేళ్లలో రాష్ట్రంలో దారుణమైన పాలన అందించిన వైసీపీ(YCP)ని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినప్పటికి బుద్ధి మారలేదని.. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Power Minister Gottipati Ravikuma) విమర్శించారు. 2024 అసెంబ్లీ

వైసీపీకి మరో బిగ్ షాక్.. బీజేపీలోకి కనుమూరి రవిచంద్రారెడ్డి…!

రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి రాష్ట్ర ప్రజలు చుక్కలు చూపించారు. ఆ పార్టీని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేస్తూ ఎవరూ ఊహించని తీర్పునిచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం

కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆస్తులు జప్తు…!

కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడాస్కామ్ కేసుకు సంబంధించిన రూ. 300 కోట్ల విలువ కలిగిన 142 స్థిరాస్తులను జప్తు చేసిన ఈడీ.. ఈ ఆస్తులు ముడాస్కామ్‌లో కర్ణాటక సీఎం.. సిద్దరామయ్యతో సంబంధం ఉన్న వ్యక్తులకు

తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రధాత ఎన్టీఆర్.. ఎమ్మెల్యే అమిలినేని

తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రధాత, వారి సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసిన ఘనత కేవలం నటసార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక

తిరుపతి తొక్కిసలాట ఘటనలో చర్యలు ప్రారంభం …!

▪️విధులలో నిరక్ష్యం వహించిన టౌన్ డిఎస్పీ వెంకటనాయణపై బదిలీ వేటు. ▪️హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు. ▪️తొక్కిసలాట ఘటనకు బాధ్యున్ని చేస్తు సస్పెన్సన్ గురైన డిఎస్పీ రమణకుమార్. ▪️ఆయన స్థానంలో సీసీఎస్ డిఎస్పీగా

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు – ఏలూరు రేంజ్ ఐ‌జి అశోక్ కుమార్

గన్నవరం మండలం, కొండపావులూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NIDM) మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) 10వ బెటాలియన్ ప్రాంగణం ఈనెల 19వ తేదీన ప్రారంభం కానుంది.

శబరిమల దర్శనం జనవరి 19 వరకు. …!

శబరిమల మకరవిళక్కు మహోత్సవంలో భాగమైన దర్శనం జనవరి 19 రాత్రితో ముగుస్తుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు భక్తులను పంబ మీదుగా అనుమతించారు. సన్నిధానంలో దర్శనం రాత్రి 10 గంటల వరకు

పులివెందుల టీడీపీ నేతల గిల్లికజ్జాలు!

పులివెందులలో టీడీపీకి ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. ఒకరు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మరొకరు బీటెక్ రవి. ఇద్దరూ జగన్ రెడ్డిని ధైర్యంగా ఎదిరించి పోరాడిన వారే. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో

రేషన్ కార్డుల అర్హుల జాబితా ఖరారు …!

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇందు కోసం ఇప్పటికే లబ్ది దారుల నుంచి సేకరించిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసింది. అన్ని జిల్లాలకు అర్హుల జాబితా ను పంపింది.