Mahaa Daily Exclusive

  టీటీడీ చరిత్రలో తొలిసారి కేంద్రం జోక్యం!

Share

టీటీడీ చరిత్రలో కేంద్ర ప్రభుత్వం తొలిసారి జోక్యం చేసుకుంది. తిరుమలలో జరిగిన వరుస ఘటనలపై కేంద్రం సీరియస్ అయింది.

తిరుపతిలో తొక్కిసలాట, తిరుమల లడ్డు కౌంటర్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలపై కేంద్ర హోం శాఖ టీటీడీని నివేదిక కోరింది. అలానే క్షేత్ర స్థాయి పరిశీలనకు కేంద్ర హోం శాఖ అధికారి సంజయ్ కుమార్ జిందాల్ తిరుమలకు వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి సంజయ్ జిందాల్ తిరుమలలో పర్యటించనున్నారు

Latest