అద్దంకి పాలిటిక్స్ ఒకేరోజు ఇద్దరు కీలకనేతలతో భేటీ…!

నల్లగొండ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ సోమవారం నల్లగొండ కీలక నేతలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. దీంతో తుంగతుర్తి ఎమ్మెల్యే
గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024…!

గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 అవార్డులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం సోమవారం ప్రకటించింది. ఈ అవార్డులకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు రాజ్భవన్ ఈ
అమెరికాలో నల్లగొండ వాసి దారుణ హత్య…!

అమెరికాలోని కనక్టికట్ రాష్ట్రంలో.. ఉద్యోగం చేస్తున్న కొయ్యడ రవితేజ దారుణ హత్యకు గురయ్యాడు.. ఒక రాబరీ కేసులో దోపిడీ దొంగలు.. తప్పించుకునే ప్రయత్నంలో.. బలవంతంగా రవితేజ కారు లో పారిపోయే ప్రయత్నం లో రవితేజ
అర్హులైన ఉపాధి కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా…!

భూమి లేని ఉపాధి కూలీలకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధీ కూలీలకు రెండు దఫాల్లో ఏడాదికి రూ. 12
తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడి భారీ విరాళం…!

తిరుమల,మహా : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం ఎంతో మంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇలా దర్శించుకునే వారిలో కొంతమంది భక్తులు టీటీడీకి విరాళాలు
మౌలిక వసతుల కోసం చిమ్మచీకటిలో నిలబడ్డ బాధితులు…!

చిమ్మచీకటిలో మౌలిక వసతుల కోసం నిలబడ్డ బాధితులు చీర్యాల డబుల్ బెడ్రూం కాలనీ వాసుల ఆవేదన* చీకట్లో 40 కుటుంబాలు: ఆదుకునే వారెవరు? కీసర, మహా : కీసర మండలం చీర్యాల గ్రామంలోని డబుల్
అంతకు మించి రేవంత్ టార్గెట్ ఫిక్స్ …!

దావోస్ లో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో పెట్టుబడుల సమీకరణలో దూసుకెళ్తున్నారు. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈసారి
ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం…!

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల పలు హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ సేవలను (నాన్ యమర్జన్సీ) నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో హాస్పిటల్స్ యాజమాన్యాలతో
కాబోయే సీఎం లోకేశ్ అంటూ జ్యూరిచ్ లో మంత్రి భరత్ ప్రసంగం మండిపడిన చంద్రబాబు…!

స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రసంగం సీఎం చంద్రబాబును ఆగ్రహానికి గురిచేసింది. భవిష్యత్తులో ఏపీ
