పిఠాపురంలో జనసేన ప్లీనరీ సమావేశాలు….!

జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్లీనరీ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 12,
దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్…!

దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన సీఎస్, సీఎంవో అధికారులతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దిగ్గజ సంస్థల సీఈఓలు, పలు దేశాల ప్రతినిధులు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారని
నేడు 10వేల మంది సాధువులతో ‘సాధువో కీ మన్ కీ బాత్’….!

PM ‘మన్ కీ బాత్’ స్ఫూర్తితో కుంభమేళాలో ఇవాళ పదివేల మంది సాధువులతో ‘సాధువో కీ మన్ కీ బాత్’ నిర్వహించనున్నారు. హరిధామ్ సనాతన్ సేవాట్రస్టులో మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల
