జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్లీనరీ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 12, 13, 14 తేదీలలో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్లీనరీ నిర్వహణకు మంత్రి నాదెండ్ల మనోహర్ పిఠాపురం నియోజకవర్గంలో స్థలం పరిశీలించారు.
Post Views: 27








