Mahaa Daily Exclusive

ఖానాపూర్​లో 4.80 కోట్లతో అభివృద్ధి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్ పట్టణంలోని 12 వార్డుల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.4.80 కోట్లతో పనులు చేసి పలు సమస్యలను పరిష్కరించామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో

కాసేపట్లో రాజ్యసభ ఛైర్మన్‌కు రాజీనామ లేఖ అందజేయనున్న విజయసాయి…!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో కాసేపట్లో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌తో భేటీ కానున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ధన్‌కడ్‌కు విజయసాయిరెడ్డి రాజీనామా లేఖను అందజేయనున్నారు.

రాజీనామా నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పలేదు: ఎంపీ గురుమూర్తి

ఢిల్లీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్లారు. విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకునే నిర్ణయం ఆశ్చర్యం కలిగించదని ఆయన అన్నారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పలేదన్నారు. పార్టీలో ఎటువంటి

దావోస్ పర్యటనకు దారి ఖర్చులు కూడా రాలేదు – మాజీ మంత్రి అంబటి రాంబాబు

విశాఖ ,ఎయిర్పోర్ట్ ,మహా :దావోస్ పర్యటనలో చంద్రబాబు బృందానికి దారి ఖర్చులు కూడా రాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు “అన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ కు విచ్చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా

వేయి గొంతులు.. లక్ష డప్పులు కదలిరండి: కేంద్ర మంత్రి

ఫిబ్రవరి 7న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తలపెట్టిన వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమం ప్రతి గడప నుండి మాదిగ జాతి బిడ్డలు సంకన డప్పు తీసుకొని కదలి రావాలని

సికింద్రాబాద్: ఎమ్మెల్యేను పరామర్శించిన సినీ నటుడు సుమన్…!

డెహ్రాడూన్ పర్యటనలో గుండె పోటుకు గురై, చికిత్స అనంతరం నగరానికి చేరుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ళ పద్మారావు గౌడ్ను శుక్రవారం ప్రముఖ సినీ నటుడు సుమన్ పరామర్శించారు. మోండా మార్కెట్ టకారబస్తీలోని ఆయన స్వగృహంలో

కరీంనగర్‌ మేయర్ సునీల్‌రావుకు కేటీఆర్‌ ఫోన్‌…!

కరీంనగర్‌ మేయర్ సునీల్‌రావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ మారవద్దని సునీల్‌రావుకు కేటీఆర్‌ చెప్పినట్లు సమాచారం. సునీల్‌రావు రేపు బీజేపీలో చేరనున్న సమయంలో కేటీఆర్ ఆయనకు ఫోన్ చేసి

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఒకరి మృతి…!

TG: హైదరాాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇవాళ తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక కారులోని

రాజమండ్రి విమానాశ్రయంలో కూలిన టెర్మినల్…!

రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్ప కూలింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదానికి గల

విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయం: బీటెక్ రవి

రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బీటెక్ రవి సోషల్ మీడియా వేదికగా సంచలన