హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య…!

నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగుల మండలం అంబగిరి గ్రామానికి చెందిన ఉడతనూరి సౌమ్య(17) వనస్థలిపురంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. ఆదివారం రాత్రి తోటి విద్యార్థులు డిన్నర్ కు వెళ్లగా
ఆదిలాబాద్: మాదిగ కులస్థుల సంబరాలు…!

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఖానాపూర్ కాలనీలో మాదిగ కులస్థులు కేక్ కట్ చేసుకుని
హైదరాబాద్లో విదేశీ గంజాయి కలకలం…!

హైదరాబాద్లో విదేశీ గంజాయి కలకలం రేగింది. ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా అమ్మకాలు జరుపుతున్న ముఠా గుట్టును ఆదివారం అర్ధరాత్రి పోలీసులు చేధించారు. గచ్చిబౌలిలో ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ప్రశాంతి హిల్స్ టింబర్ లేక్
నేడు విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేశ్…!

మంత్రి నారా లోకేశ్ ఇవాళ విశాఖపట్నం కోర్టుకు వెళ్లనున్నారు. తనపై అసత్య ప్రచారం చేసిందంటూ సాక్షి పత్రికపై గతంలో ఆయన పరువునష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి విశాఖ 12వ అదనపు జిల్లా
రైతుభరోసా సొమ్ము నేటి నుంచి బ్యాంకుల్లో తీసుకోవచ్చు: తుమ్మల

ఈ ఏడాది రైతుభరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలుగా రూ.12 వేలు
