కులగణనపై విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తాం: మంత్రి పొన్నం

కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ
మహాకుంభమేళా తొక్కిసలాట ఘటన.. పిల్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు…!

మహాకుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని పేర్కొన్న సుప్రీంకోర్టుదేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిల్ను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానఈ విషయంలో అలహాబాద్ హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్కు సూచించిన సుప్రీంకోర్టు.
రియల్టర్ వేణుగోపాల్రెడ్డిది ప్రభుత్వ హత్యే: హరీష్రావు

రియల్టర్ ఆత్మహత్యపై తెలంగాణలో రాజకీయ రచ్చ చెలరేగింది. రియల్టర్ వేణుగోపాల్రెడ్డి కుటుంబాన్ని.. MLA హరీష్రావు పరామర్శించారు. రియల్టర్ వేణుగోపాల్రెడ్డిది ప్రభుత్వ హత్యేనని హరీష్ వెల్లడించారు. ‘అన్ని వర్గాలవారు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ‘బిల్డర్లు సైతం
మాజీ సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలి: మంత్రి పొన్నం

తెలంగాణ మాజీ CM KCR మంగళవారం అసెంబ్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే ఆయన రేపు అసెంబ్లీకి వస్తారని అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లాల్లోని BC నాయకులు, మేధావులు,
ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందాం: KTR

తెలంగాణలో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ఈనెల 10కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పుపై
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం: మంత్రి పొన్నం

త్వరలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా, అత్యాధునిక హంగులతో ఆదర్శ ఇందిరమ్మ పాఠశాలలు నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీల
రాష్ట్రానికి నిధులు కేటాయించండి: సీఎం చంద్రబాబు

ఢిల్లీ పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అర్వింద్ పనగరియాను సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై ఆయనతో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారింది: రోజా

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిందని వైసీపీ మాజీ మంత్రి రోజా అన్నారు. జనసేన ఎమ్మెల్యే తిరుపతి కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. నగర ప్రథమ పౌరురాలు మేయర్ శిరీష నగరపాలక ప్రత్యేక సమావేశాలకు
తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ: మంత్రి తుమ్మల

తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తే చూస్తూ ఊరుకోం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్లో బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయింపులు లేవని అన్నారు.
ఏపీలో మరిన్ని సీ ప్లేన్ సెంటర్స్..!

రాష్ట్రంలో పర్యాటకులకు కొత్త అనుభూతి కల్పించేలా సీ ప్లేన్ (జల విమాన) విహారాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది… రాష్ట్రంలో అనుకూల ప్రదేశాలపై విమానయాన సంస్థలు ఈ మేరకు అధ్యయనం చేస్తున్నాయి. * ఇటీవల
