ఉమ్మడి రాష్ట్ర విభజన అంశాలపై సమావేశం …!

ఉమ్మడి ఏపీ విభజన అంశాలపై కేంద్రహోంశాఖ కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు! హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్ లు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు…!

గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు నోటీసులు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్పై
నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య….!

సినీ నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఇవాళ(సోమవారం) ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యాడు. ఆనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ
ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు రద్దుచేయాలి ఉద్యోగాలు, రాజకీయాల్లో బిసిల అణచివేత వరంగల్ బిసి యుద్దభేరి సభలో – తీన్మార్ మల్లన్న

ఈడబ్ల్యుఎస్ రిర్వేషన్లను వెంటనే రద్దుచేయాలని, దీనివల్ల బిసిలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. వరంగల్ వేదికగా జరిగిన బిసి యుద్దభేరి సభలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు, రాజకీయాల్లో బిసిలు అణచివేతకు
బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు రాజీనామా చేయాలి – పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

సాధారణ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపినందుకు నిరసనగా డాక్టర్ బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సాధారణ
జనగణన ఇంకెప్పుడు చేస్తారు..? కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…!

జనగణనను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుంది..? అని ప్రశ్నించారు. జనాభా లెక్కలు లేమితో వృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. జనాభా లెక్కలు లేకుండా
బాసరకు పోటెత్తిన భక్తులు- అక్షరాభ్యాస మండపం కిటకిట..!

వసంత పంచమి సందర్భంగా ఆదివారం బాసర పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సరస్వతి అమ్మవారి జన్మదినం కావడంతో అక్షరాభ్యాస పూజల కోసం పిల్లలను అధిక సంఖ్యలో తీసుకొచ్చారు. దీంతో అక్షరాభ్యాస మండపం కిటకిటలాడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
చల్లా వంశీచంద్ రెడ్డికి కీలక బాధ్యతలు..!

కాంగ్రెస్ ముఖ్య నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టింది. దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందో లేదో పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు
కాంగ్రెస్ పార్టీ లో ఎవరూ సంతృప్తిగా లేరు – బీజేపీ ఎంపీ డీకే అరుణ

కాంగ్రెస్ పార్టీ లో ఎవరూ సంతృప్తిగా లేరని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ పాలనపై బయట
పొలిటికల్ పొల్యూషన్ తో ఢిల్లీ కలుషితం కేజ్రీవాల్ వల్లే ఢిల్లీలో అభివృద్ధి ఆగిపోయింది దేశానికి సరైన నాయకుడు మోదీ మాత్రమే – చంద్రబాబు

ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీ నీ గొప్పలు బంద్ జేయ్ అని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు.
