ఈసారి కూడా మాదే ఢిల్లీ ఓటమి భయంతో బిజెపి గూండాయిజం – కేజ్రీవాల్

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ చారిత్రాత్మక విజయందిశగా సాగుతుండగా, బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది’ అని ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్ అన్నారు. ఓటమి భయంతో కమలం పార్టీ ఢిల్లీలో గూండాయిజం చేస్తోందని ఆరోపించారు. ప్రజలపై
ఆప్ 11ఏళ్లు వేస్ట్ చేసింది – ఫిబ్రవరి 8న ఢిల్లీలో కొత్త వసంతం…!

ఢిల్లీలో ఈసారి బీజేపీదే అధికారమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫిబ్రవరి 8న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలు 2,500 అందుకుంటారని చెప్పారు. ఆర్కేపురం
కాంగ్రెస్లోకి సంజయ్ రౌత్..?

ముంబై, మహా : శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పార్టీని వీడనున్నారా? కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారా? మహారాష్ట్ర పోలిటికల్ సర్కిల్స్ లో దీనిపై చర్చ జరుగుతోంది.
15లోగా ఎన్నికల నోటిఫికేషన్ 4న ప్రత్యేక అసెంబ్లీ కులగణన సర్వేకు ఆమోదం…!
తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 4వ తేదీ ప్రత్యేకంగా జరుగనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. 11 గంటలకు కుల గణన సర్వేను సభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. రాష్ట్రంలో
రాహుల్ ఆశయం తెలంగాణ ప్రభుత్వ సంకల్పం తేలిన కులాల లెక్కలు దేశంలోనే ఫస్ట్ టైం…!

రాహుల్ ఆశయం తెలంగాణ ప్రభుత్వ సంకల్పం తేలిన కులాల లెక్కలు దేశంలోనే ఫస్ట్ టైం – తెలంగాణలో బీసీ జనాభా 56.33శాతం – బిసిల జనాభా- 46.25 శాతం – ముస్లిం మైనారిటీల బీసీల
మహాకుంభ్లో 34 కోట్ల మంది పవిత్ర స్నానాలు…!

అయోధ్య: ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ్ మేళా లో ఇప్పటి వరకూ 34 కోట్ల మంది త్రివేణి సంగమ స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మిల్కిపూర్ అసెంబ్లీ నియోజవర్గంలో ఆదివారం నిర్వహించిన
తెలంగాణకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా..? చర్చకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బీజేపీ సవాల్…!

వికసిత భారత్ 2047 విజన్ లక్ష్యంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను రూపొందించి ప్రవేశపెట్టారని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. బడ్జెట్
27 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ఖరారు

మహా : బీజేపీ జిల్లా అధ్యక్షుల పేర్లను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అధ్యక్షుల జాబితాపై బీజేపీ శ్రేణులు దీనిపై ఉత్కంఠ మొదలైంది. శనివారం 25 జిల్లాల ఆశావహుల నుంచి నామినేషన్లను
అక్షంతలు తప్ప అభివృద్ధి చేయని బీజేపీ నిధుల కేటాయింపు లో తీవ్ర నిర్లక్ష్యం తీవ్ర స్థాయిలో మండిపడ్డ – మంత్రి సీతక్క

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్షింతలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతుంది తప్ప అభివృద్ధి విషయంలో వివక్ష చూపుతుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. శనివారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణనకు నిధుల విషయంలో
బీజేపీ గెలిస్తే ప్రతి మహిళకు నెలనెలా రూ.2,500లు ఇస్తాం – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఢిల్లీలో రూ.28 వేల400
