అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు : టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు : టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ – బీసీ కులగణన సర్వే చారిత్రాత్మకం – బీసీ కులగణనతో రాహుల్ గాంధీ ఆశయం నెరవేరింది
5న మహా కుంభమేళాకు రానున్న ప్రధాని మోదీ…!

యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటికే కొన్ని కోట్ల మంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో మహా కుంభమేళాను రేపు ప్రధాని మోదీ సందర్శించనున్నారు. బుధవారం ప్రయాగరాజ్కు విచ్చేసి త్రివేణి సంగమంలో
తెలంగాణ శాసనమండలి నుంచి BRS వాకౌట్…!

కులగణన సర్వే నివేదికపై BRS ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తూ శాసనమండలి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కులగణన పేరుతో బీసీల హక్కులు కాలరాస్తున్నారని BRS నేత శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు.
ప్రతి ఇంటికి మార్కింగ్ చేసి సర్వే చేశాం: ఉత్తమ్

ఏ రాష్ట్రం కులగణన చేపట్టిందో చెప్పాలని ప్రతిపక్షాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ‘కులగణనపై విపక్షాలు సభను తప్పుదోవ పట్టించాయి. సర్వే ప్రక్రియపై మరోసారి ప్రెజెంటేషన్ ఇస్తాం. లక్షా 3వేల మంది ప్రభుత్వసిబ్బందితో
జీహెచ్ఎంసీలో 30శాతం కూడా సర్వే చేయలేదు: తలసాని

హైదరాబాద్ నగరం జీహెచ్ఎంసీ పరిధిలో 30శాతం కూడా కులగణన సర్వే చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని బీసీలు భావిస్తున్నారని.. కేవలం సర్వే చేయించి,
వ్యక్తి గత డేటా తప్ప.. ఏదైనా ఇస్తాం: సీఎం రేవంత్

కులగణన నివేదికలోని వ్యక్తి గత డేటా తప్ప ఏదైనా ఇస్తామని, వ్యక్తిగత డేటాతో అసెంబ్లీ బిల్లు ప్రవేశ పెట్టలేమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘కులగణన రిపోర్ట్ లో 4 భాగాలు ఉన్నాయి. నాలుగో
వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం..!

ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశంపై మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని YCP కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సమావేశంలో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు…!

తమ కులాన్ని దూషించారని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు మంగళవారం డీజీపీ జితేందర్కి ఫిర్యాదు చేశారు. మల్లన్నపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 28న వరంగల్
ఏపీలోనూ కులగణన..! తెరపైకి కొత్త డిమాండ్!

తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన అంశం కులగణన. ఏపీలోనూ కులగణన చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ పరిస్థితులు
సమయం వచ్చినప్పుడు ప్రజలే సమాధానం చెబుతారు: రోజా

తిరుపతి గరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి ఎన్నికవడంపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికల్లో YCP అభ్యర్థి ఓటమి ప్రజాస్వామ్య ఓటమి
