Mahaa Daily Exclusive

ఆలయాలపై మంత్రి ఆనం ఆసక్తికర వ్యాఖ్యలు…!

పురాతన ఆలయాలకు సంబంధించి చరిత్ర, పవిత్రతను భవిష్యత్ తరాలకు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. హిందూ ధర్మాలు, ఆలయాలను కాపాడాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు. రాష్ట్రంలో రాతికట్టడాలకు, కొన్ని ఆలయాలకు గత

25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం: మోదీ

గత పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వికసిత్‌ భారత్‌ సాధనే మా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ‘రాష్ట్రపతి ప్రసంగం ‘వికసిత్‌ భారత్’ సంకల్పాన్ని బలోపేతం చేస్తోంది.

3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ.. వన్ మ్యాన్​ కమిషన్​ సిఫార్సు..!

ఎస్సీలను వర్గీకరణ మూడు గ్రూపులుగా వర్గీకరించనున్న ప్రభుత్వం… గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ లుగా ఎస్సీ వర్గీకరణ… ఎస్సీ సంచార జాతులకు 1% ఎస్సీ మాదిగ, ఉప కులాలకు 9% ఎస్సీ

ఫ్యాన్‌కి ఉరేసుకుని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య…!

ఫ్యాన్‌కు ఉరేసుకొని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కృష్ణా జిల్లా కానూరులో జరిగింది. కానూరులోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి గుర్రం.వేణునాథ్‌ (18) తన హాస్టల్‌ గదిలో

దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించాం: సీఎం రేవంత్‌రెడ్డి

సమగ్ర సర్వే వివరాలు కెసిఆర్ చెప్పాలి ఎక్కడ ఉన్నాయో కూడా తెలవడం లేదు మేము ఏ పని చేసిన బాధ్యతతో చేశాం కెసిఆర్ కుటుంబం ఏ పని చేసినా చిత్త శుద్ధి లేదు….రాజకీయ లబ్ధి

పోలీసుల ఎదుట లొంగిపోయిన మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు బాలన్న…!

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు అశోక్‌ సద్మెక్‌ అలియాస్‌ బాలన్న సహా నలుగురు మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై రూ.28లక్షల రివార్డు ఉందని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. బాలన్న మావోయిస్టు డివిజనల్‌ కమిటీ

మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవాలి…!

తూ. గో జిల్లాలో ప్రభుత్వం గీత కులాలకు కేటాయించిన 13 మద్యం షాపులకు ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్‌ & ప్రొహిబిషన్‌ అధికారి చింతాడ లావణ్య

ఫీజు పోరు మార్చి 12కు వాయిదా…!

విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు

మణుగూరు: జాతరకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యేకు వినతి…!

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును సోమవారం అశ్వాపురం, మణుగూరు ఉమ్మడి మండలాల యాదవ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు రేగులగండి గ్రామంలో జరిగే లింగమంతుల స్వామి

రైతు భరోసాపై అధికారుల కీలక ప్రకటన…!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పలు జిల్లాల్లో నిలిచిపోయింది. ఈ మేరకు రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాలో జమ చేయడంలో ఆలస్యమవుతోంది. ఈ విషయమై