ఆధిక్యంలో ఖాతా తెరిచిన కాంగ్రెస్…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరువు కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఆ పార్టీ ఓ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు బీజేపీ, ఆప్ మధ్య థగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.
27 ఏళ్ల తర్వాత BJP జెండా ఎగరేస్తుందా?

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. దేశ రాజధానిపై తన జెండా ఎగిరేయడానికి దాదాపు 3 దశాబ్దాలుగా BJP ఎదురు చూస్తోంది. AK చేసిన యమునాలో విషం, రామాయణం వ్యాఖ్యలను ఆ పార్టీ గట్టిగానే
ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆప్ ఆధిపత్యం…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధిపత్యం కనబరుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దాంతో ముస్లిం
బీజేపీ వివాదాస్పద అభ్యర్థి ఆధిక్యం..!

బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ ఆధిక్యంలో ఉన్నారు. సీఎం అతిశీపై లీడింగ్లో కొనసాగుతున్నారు. కాగా, ఎన్నికల ప్రచార సమయంలో తాను గెలిస్తే ఢిల్లీ రోడ్డను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని రమేశ్
ప్రస్తుతం లీడింగ్లో ఉన్న నాయకులు…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. క్షణాల్లోనే ఆధిక్యత తారుమారు అయ్యే అవకాశం ఉంటోందని పలువురు నాయకులు అంటున్నారు. ఇప్పటివరకు ఆధిక్యంలో కొనసాగుతున్న కొంతమంది నాయకులుగా జితెంధర్ సింగ్ (బీజేపీ), మణిందర్
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. దూసుకెళ్తోన్న బీజేపీ…!

ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ దూసుకెళ్తోంది. బీజేపీ 20, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 14, కాంగ్రెస్ 1 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆమ్ ఆద్మీ
