1200 ఓట్ల వెనుకంజలో అరవింద్ కేజ్రీవాల్…!

న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ వైపు గాలి వీస్తోంది. ఒక్కో రౌండు లెక్కింపు ముగిసే కొద్దీ ఆమ్ఆద్మీ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. 9 రౌండ్లు ముగిసే సరికి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ 1200 ఓట్ల వెనుకంజలో
అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోతున్నారు: అన్నా హజారే

ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్పై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే
బీజేపీకి కలిసొచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం…!

ఉత్తరాది రాష్ట్రాల్లలో కూటమి నేతల ప్రచారంపై నెట్టింట చర్చ జరుగుతోంది. BJPతో పొత్తులో భాగంగా.. AP CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్, ఢిల్లీలో చంద్రబాబు
ఢిల్లీ ఫలితాలు.. గెలుపు ఖాతా తెరిచిన బీజేపీ…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఖాతా తెరిచింది. లక్ష్మీనగర్ నియోజకవర్గం నుంచి కమలం పార్టీ అభ్యర్థి అభయ్ వర్మ విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభయ్ వర్మ తన
ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్: కిషన్ రెడ్డి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తోందని, డబుల్ ఇంజన్
ఢిల్లీ అసెంబ్లీ రిజల్ట్స్.. సీఎం ఆతిశీ విజయం…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం ఆతిశీ విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆతిశీ తన సమీప బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై స్వల్ప తేడాతో గెలుపొందారు.
సాయంత్రం బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం… !

మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సచివాలయం లో జరిగే సమావేశంలో పాల్గొననున్న రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్
ఆప్కు కాంగ్రెస్ ‘ఓట్ షేరింగ్’ దెబ్బ…!

ఢిల్లీ ఎన్నికలు ఫలితాలు ఆప్కు అధికారాన్ని దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ పార్టీ దారుణంగా చీల్చడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఆప్ ప్రస్తుతం 15% ఓట్లు
ఢిల్లీ ప్రజలు ఆప్ను ఊడ్చేశారు: బండి సంజయ్

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP దూసుకెళ్తుండటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారు. ‘ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ప్రజలు కోరుకున్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు
3 ఎమ్మెల్సీ స్థానాల్లో BJP విజయం సాధిస్తుంది: బండి సంజయ్

తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలని
