సీఎం పోస్టు నుంచి రేవంత్ను పీకేస్తుండ్రు .. మాజీ మంత్రి ఎర్రబెల్లి సెన్సేషనల్ కామెంట్స్…!

కాంగ్రెస్ అధిష్టానం త్వరలో రేవంత్ రెడ్డి ని ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతోందని బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఆ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్…!

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేనటువంటి ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హౌసింగ్ అధికారుల కు సూచించారు. శనివారం డాక్టర్
ఢిల్లీ ‘శీష్ మహల్’పై విచారణకు ఆదేశించిన కేంద్రం అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు…!

ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘శీష్ మహల్’ వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు శీష్ మహల్ పునరుద్ధరణలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.
మోదీ కులంపై గూగుల్లో సెర్చింగ్ సీఎం రేవంత్ వ్యాఖ్యలతో సర్వత్రా హాట్టాపిక్…!

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. పీఎం మోదీ కులంపై చేసిన వ్యాఖ్యలు ఓవైపు దుమారం రేపుతుండగా.. మరోవైపు ఇంతకు మోదీది ఏ కులం అంటూ నెటిజన్లు గూగుల్లో తెగ సెర్చింగ్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కులంపై
చిలుకూరు బాలాజీ టెంపుల్ పై దాడి: హిందూమతంపై శూద్రాధిపత్యంగా చూడొచ్చా…?

2025, ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గల చిలుకూరి బాలాజీ దేవాలయంలో ప్రధానార్చకుడుగా పనిచేస్తున్న, మరియు ఆ దేవాలయ ట్రస్ట్ కు ప్రధాన ట్రస్టీ గా ఉన్న రంగరాజన్ పై
కవితను కలిసిన ఖమ్మం బీఆర్ఎస్ నేతలు…!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఖమ్మంకు వచ్చిన ఎమ్మెల్సీని జిల్లా బీఆర్ఎస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ
గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు రూ.100కోట్లు..!

రూ.50వేలు లంచం తీసుకుంటూ.. హైదరాబాద్ గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఆయన నివాసంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాలలో రూ.100 కోట్లకు
నేడు ఆదిలాబాదుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి…!

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. వి. నరేందర్ రెడ్డి రానున్నట్లు వీఎన్ఆర్ టీం జిల్లా ఇన్ చార్జ్ రాథోడ్ సందీప్ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5
మజ్లిస్ మా ప్రధాన శత్రువు: కిషన్ రెడ్డి

మజ్లిస్ పార్టీ తమ ప్రధాన శత్రువని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘మజ్లిస్ పార్టీ చాప కింద నీరులా బలాన్ని పెంచుకుంటోంది. బీజేపీ శ్రేణులు జాగ్రత్త పడాలి.
నేటి నుంచి కులగణన రీసర్వే..!

రాష్ట్రంలో ఆదివారం నుంచి మళ్లీ కులగణన ప్రారంభం కానుంది. గతంలో నిర్వహించిన కులగణణలో 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఈ క్రమంలో వారి కోసం నేటి నుంచి మళ్లీ రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
