Mahaa Daily Exclusive

  నేడు ఆదిలాబాదుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి…!

Share

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. వి. నరేందర్ రెడ్డి రానున్నట్లు వీఎన్ఆర్ టీం జిల్లా ఇన్ చార్జ్ రాథోడ్ సందీప్ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి ఆయన హాజరుకాజున్నారన్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలనీ కోరారు.