లంకె బిందెలు ఉన్నాయనుకొని హామీలు ఇచ్చారట: కేటీఆర్

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక.. కాంగ్రెస్ కుంటి సాకులు చెబుతుందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం వల్ల తెలంగాణలో
సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి క్షమాపణ చెప్పాలి: విష్ణువర్ధన్రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలను ఏపీ దోపిడీ చేస్తుందని రేవంత్ అనడం దారుణం అన్నారు. కర్నూలులో ఆయన మీడియా సమక్షంలో మాట్లాడారు. ఏపీ ప్రజలను, రైతులను
రాహుల్గాంధీ మాట ఇచ్చిన తర్వాతే అధికారం ఇచ్చారు: రేవంత్

బీసీ కులగణనపై అనుమానాల నివృత్తికి శనివారం తెలంగాణ ప్రభుత్వం సమావేశమైంది. రాష్ట్రంలో దాదాపు 25రోజుల పాటు రాహుల్గాంధీ పాదయాత్ర చేశారని సీఎం రేవంత్ వెల్లడించారు. ఎన్నో ఒడిదొడుకులుఒడిదుడుకులు ఎదుర్కొని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని
కుంభమేళాలో డిజిటల్ స్నానం..!

ప్రయాగ్ రాజ్ ఎంటర్ ప్రైజ్ పేరుతో దీపక్ గోయల్ అనే వ్యక్తి మహా కుంభమేళాలో డిజిటల్ స్నానం చేయించే పని చేస్తున్నాడు. వాట్సాప్ లో ఫొటోలు పంపితే వాటిని డిజిటల్ ప్రింట్ తీసుకుని త్రివేణీసంగమంలో
ఖోఖో వరల్డ్ కప్-2025 సాధించిన భారత్ జట్టుసభ్యుల్లో ఆదిలాబాద్ తపాల ఉద్యోగి …!

ఖోఖో-2025 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో ఆదిలాబాద్ తపాల ప్రధాన కార్యాలయంలో తపాల సహాయకుడిగా పని చేస్తున్నశివారెడ్డి ప్రాతినిధ్యం వహించారు..మొత్తం 21 దేశాలు పాల్గొన్న పోటీలలో భారత్ సత్తా చాటింది..నేపాల్ తో జరిగిన
నీటి వివాదానికి బీఆర్ఎస్సే కారణం – ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

పదేళ్లు కృష్ణా జలాల అంశంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మౌనం వహించి ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని, ప్రజలు సైతం నమ్మరని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. కృష్ణా జలాలపై తెలంగాణ- ఏపీ
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం – ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి

తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో
ఒకే వేదికపై ఫైర్ బ్రాండ్స్…!

వారి మాటలు తూటాల్లా దూసుకుపోతుంటాయి.. ప్రత్యర్థి వర్గాల్లో గుబులు రేపుతుంటాయి. అలాంటి ఫైర్ బ్రాండ్స్ ఒకే వేదికపై ఆసీనులు కావడంలో సర్వత్రా ఉత్కంఠ.. అంతటా ఆసక్తికరం.. అందరి దృష్టి వారిద్దరిపైనే కేంద్రీకృతమైంది. పైగా రాష్ట్రంలో
బండి సంజయ్కి మతి భ్రమించింది – ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

కేంద్ర మంత్రి బండి సంజయ్కు మతి భ్రమించిందని, అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో
అందాల పోటీలను అడ్డకుంటే ఖబడ్దార్ వీహెచ్పీ నేతలపై చామల మండిపాటు…!

వీహెచ్పీ నేతల వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందాల పోటీలను అడ్డుకొని వీహెచ్పీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం
