Mahaa Daily Exclusive

సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఏపీలోని హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 50 సివిల్‌ జడ్జి పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు రూ.1500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2025

అపోలో ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్‌కు మెడికల్ టెస్టులు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో స్కానింగ్ చేయించుకున్నారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరమని డాక్టర్లు తెలిపారు. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన టెస్టులు చేయించుకుంటారని పవన్

నేడు యాదగిరిగుట్టకు CM రేవంత్…!

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ గోపురం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పాల్గొంటారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు,