Mahaa Daily Exclusive

పోలీస్ శాఖ అవసరాలు తీరుస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ప్రతి పౌరుడు సురక్షితంగా జీవిస్తున్నారు అన్న భరోసాతో ఉండాలి, ఆ మేరకు పోలీసు శాఖ అవసరాలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం సచివాలయంలో హోం

కేసీఆర్ పాలనలో వ్యవస్థలు నాశనం రేవంత్ పాలనపై చర్చకు సిద్ధం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేసీఆర్ పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, బంగారు తెలంగాణ చేస్తానని తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మండలిలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యం తగ్గించారని గుర్తుచేశారు. పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌లో జరిగిన

బీజేపీ అంటే బీసీల పార్టీ మంత్రి పదవి ముఖ్యం కాదు నాకు ప్రజలే ముఖ్యం – కేంద్ర మంత్రి బండి సంజయ్

నమ్మక ద్రోహాం నయవంచనకు – పోరాటాలకు, ధర్మ రక్షణకు మధ్య ఎమ్మెల్సి ఎన్నికలు జరగబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నయవంచన, నమ్మక

టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ సమీక్ష…!

ఎస్ ఎల్ బిసి సొరంగంలో ప్రమాదం దురదృష్టకరమని, ఘటన జరిగిన రెండు మూడు గంటల్లోనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్

పూర్తి బాధ్యత సీఎందే ఎస్ఎల్‌బీసీ సొరంగం ఘటన బాధాకరం – కేటీఆర్

ఎస్ఎల్‌బీసీ సొరంగం ఘటనపై పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిన ఘటన మరువకముందే మరో దుర్ఘటన జరగడం బాధకరమన్నారు. ఇది కాంగ్రెస్

భయమా.. వ్యూహమా…?

ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంది? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రమే అధికారపార్టీ ఎందుకు పోటీచేస్తోంది? ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రభావం చూపుతున్న అంశాలేంటి?

మెట్రో @ 24 స్టేషన్లు ప్రకటించిన మెట్రోరైల్ యాజమాన్యం…!

మెట్రో ఇక హాయ్ హాయ్ అంటూ హైదరాబాద్ వాసులకు మరింత సౌకర్యంగా మారబోతోంది. నాగోల్ టు ఎయిర్ పోర్ట్ మొత్తం 24 స్టేషన్లను ధనాధన్ ప్రకటించేసింది. ఇవి అంతే వేగంగా పూర్తయితే హైదరాబాద్ లో

టన్నెల్ ప్రమాదంపై రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి…!

ఎస్ ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు. “తెలంగాణలో సొరంగం పైకప్పు కూలిపోవడం తో

బిడ్డా.. నా జోలికి వస్తే నీ చరిత్ర మొత్తం తీస్తా – బండి సంజయ్

మాజీ సీఎం కేసీఆర్ కొడుక్కి పని పాట ఏమీ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ గతిలేరని అన్నారు.దానిపై

స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర ఫైల్ పై సంతకం చేసిన మంత్రి సీతక్క…!

మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో కొలువుల జాత‌ర‌ మొదలైంది. అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్పర్ల ఖాళీల భ‌ర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైల్‌ పై మహిళా శిశు సంక్షేమ శాఖ