ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు క్రిప్టో కరెన్సీ ఆరోపణలపై మిల్కీ బ్యూటీ తమన్నా…!

క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ లో టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, కాజల్ కు పుదుచ్చేరి పోలీసులు సమన్లు జారీ చేశారంటూ ప్రచారం జరుగుతుండగా, ఈ వార్తల్లో వాస్తవం లేదంటూ ఖండించారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఫేక్
రూ.3 లక్షల 22 వేల కోట్లతో ఏపీ బడ్జెట్..!

2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం రూ.3.22 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసన సభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. శాసన మండలిలో మంత్రి
ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్ శాంతికుమారి..!

ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ పై జిల్లా కలెక్టర్
ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్: మంత్రి శ్రీధర్బాబు

తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేసి, SC, ST మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు రూ.4500 కోట్లకు పైగానే
తెలంగాణలో త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు: సీఎం రేవంత్

తెలంగాణలో రానున్న రోజుల్లో హెల్త్ టూరిజం పాలసీ తీసుకురానున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని హెల్త్ హబ్గా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు హెల్త్ ప్రొఫైల్తో డిజిటల్ హెల్త్
వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు గుడ్న్యూస్…!

వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో వేసవి దృష్ట్యా చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు.
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు: టీటీడీ చైర్మన్

TTDలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని TTD చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. TTD ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్, స్పోర్ట్స్ లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారుకావాలని
నేడు చిత్తూరు జిల్లాలో CM చంద్రబాబు పర్యటన…!

AP: CM చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు అందజేయనున్నారు. అనంతరం ఆయన రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక
6న తెలంగాణ కేబినెట్ భేటీ…!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 6న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో రెండో దఫా కులగణన నిర్వహించిన నేపథ్యంలో వాటికి
