Mahaa Daily Exclusive

కిషన్ ​రెడ్డి వల్లే మూసీ, మెట్రో ప్రాజెక్టులు ఆగిపోయాయి: సీఎం రేవంత్

కేంద్రమంత్రి కిషన్ ​రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కిషన్‌ రెడ్డి అడ్డుపడడం వల్లే మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ ప్రాజెక్టులు ఆగిపోయాయని ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ

బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు: సీఎం రేవంత్​

బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని.. అందుకే కులగణనపై విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. కులగణనలో పాల్గొనాలని కేసీఆర్‌ను, కేటీఆర్​ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి

సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్..!

తెలంగాణ సీఎం రేవంత్ తన మీద చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. ఏదైనా ప్రాజెక్టును తాను అడ్డుకున్నట్లయితే అది నిరూపించాలని సవాల్ సీఎం రేవంత్‌కు ఆయన

మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించాం: మహేష్ కుమార్ గౌడ్

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ శనివారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన సస్పెన్షన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మాట్లాడారు. “పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు.

ఆయన పేదోడే….కానీ; ఆయన ఊతకర్ర విలువ వందకోట్ల పైమాటే!

“తమ్ముడూ కో-ఆపరేటివ్ ఆఫీసులో తెలిసిన వారెవరైనా ఉన్నారేమో చూడు, అక్కడ చిన్న పనుంది” అన్నాన్నేను ఒకరోజు నాకు బాగా తెలిసిన మిత్రుడు తో! “ఏంటన్న, అక్కడ పనేంటి? ” అనడిగాడా మిత్రుడు. “ఏమీ లేదు,

మా రేవంతన్న కష్టం మామునూరు ఎయిర్ పోర్ట్ వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమిది మంత్రి కొండాసురేఖ హర్షం..!

వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జిల్లా వాసులకు దశాబ్ద కాలం కోరిక నేరవేరిందని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇది

ఎస్​ఎల్​బీసీ టన్నెల్‌లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవం : నాగర్​కర్నూల్ కలెక్టర్‌

ఎస్​ఎల్​బీసీ టన్నెల్‌లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవన్న నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌ సంతోష్‌ తప్పుడు వార్తలు ఎవరూ నమ్మొద్దని తెలిపారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ఏదైనా సమాచారం ఉంటే తాము వెల్లడిస్తామని అన్నారు.

భార్య టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్న టీసీఎస్ మేనేజర్….!

ముంబయిలో ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ లో రిక్రూటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న మానవ్ శర్మ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుని తన ఆత్మహత్యకు దారితీసిన కారణాలు వివరించాడు. భార్య

తెలంగాణలో హెల్త్ టూరిజం పాలసీ ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ మళ్ళీ రావాలి పద్మవిభూషణ్ డా.నాగేశ్వర్ రెడ్డి సన్మానకార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి…!

తెలంగాణలో రానున్న రోజుల్లో హెల్త్ టూరిజం పాలసీ తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డా.నాగేశ్వర్ రెడ్డి పద్మవిభూషణ్ అవార్డును పొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైన

మహా శివరాత్రి ఆదాయంలో వేములవాడ రాజన్న రికార్డు..!

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని 2 లక్షల 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. మహా శివరాత్రి పర్వదినాన వేములవాడ రాజన్న ఆలయానికి