Mahaa Daily Exclusive

తెలంగాణా ఇంచార్జి,జిల్లా ఇంచార్జి మంత్రితో కంది శ్రీ‌నివాస రెడ్డి…!

ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్,గ్రామీణాభివృద్ధి,స్త్రీ శిశుసంక్షేమశాఖా మంత్రి సీత‌క్క‌తో క‌లిసి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్ ను క‌లిసారు.మ‌హారాష్ట్ర

చంద్రబాబుది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం: రోజా

చంద్రబాబు రాష్ట్రానికా? టీడీపీకి ముఖ్యమంత్రా? అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసానిని అరెస్ట్ చేయడం దారుణం. అక్రమంగా 111

కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ MLC ఓట్ల లెక్కింపు…!

ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు వేరుచేసిన తర్వాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. రౌండ్ల వారీగా చెల్లుబాటైన ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటి రౌండ్‌లో

కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ…!

ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీ అయ్యారు. కృష్ణా జలాల కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఈ

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: ఉత్తమ్

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కృష్ణా జలాలను ఏపీ ఎక్కువగా వినియోగించుకుంటోందని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో

అసెంబ్లీలో సభ్యులకు సీట్లు కేటాయింపు..!

AP అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నిర్ణయం తీసుకున్నారు. ట్రెజరీ బెంచ్‌కు ముందు వరుసలో CM, డిప్యూటీ CM, మంత్రులకు సీట్లు కేటాయించారు. సీఎం చంద్రబాబుకు ఒకటో నంబర్ సీటు

ఢిల్లీ బయలుదేరిన CM రేవంత్‌రెడ్డి..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన సమావేశం కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అధిష్టానం పెద్దలనూ

మూడు రోజులపాటు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన…!

ఏపీ సీఎం చంద్రబాబు మార్చి 5వ తేదీ నుంచి వరుసగా 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్​షాలతో చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్ర

5 నుంచే తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు…!

తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ కోసం ఇంటర్‌ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. తొలుత కళాశాలల లాగిన్‌లలో ఉంచిన

హీరోయిన్ తో డైరెక్టర్ అనిల్ రావిపూడి కెమిస్ట్రీ.. సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్..!

టాలీవుడ్ లో పట్టిందల్లా బంగారమయ్యే దర్శకులలో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకూ అనిల్ రావిపూడి తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఈమధ్య కొందరు వ్యూస్ కోసం చేసే