Mahaa Daily Exclusive

మధుర జ్ఞాపకాలతో.. సీఎం రేవంత్ రెడ్డి…!

వనపర్తిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిన తనకు.. సొంత అక్కలా ప్రేమ, ఆప్యాయత చూపిన పార్వతమ్మ కుటుంబాన్ని ముఖ్యమంత్రి హోదాలో కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ ను కలిసిన రాజయ్య…!

తమ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బీఆర్ఎస్ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రి డా. తాటికొండ రాజయ్య, మాజీ హోం మంత్రి

ఎస్ ఎల్ బిసి ప్రమాదానికి కేసీఆరే కారణం – సీఎం రేవంత్ రెడ్డి

ఎస్ ఎల్ బిసి ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోవడానికి కేసీఆర్ కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో

బీఎస్​పీ అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం – పార్టీ పదవుల నుంచి మేనల్లుడు తొలగింపు…!

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్​ను అన్ని పార్టీ పదవుల నుంచి తప్పించారు. తాను జీవించినంత కాలం పార్టీలో

సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ….!

నూనె గింజల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను

మేడిగడ్డలో లోపాలు ఆ బ్లాక్‌ మళ్లీ నిర్మించాల్సిందే…!

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో ప్లానింగ్ నుంచి నిర్వహణ వరకు లోపాలు ఉన్నట్లు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్‌ లోని ఏడో బ్లాక్‌ కూల్చాల్సిందేనని ఇప్పటికే సిఫార్సు

వీహెచ్‌ తీరుపై ఏఐసీసీ గుస్సా సీనియర్ల తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ అసహనం…!

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇంట్లో కాపు నేతల సమావేశంపై ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హాజరవడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.

30 మాసాల్లోనే అందుబాటులోకి రానున్న మామునూరు ఎయిర్ పోర్ట్ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ..!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అనుమతించిన మామునూరు ఎయిర్‌పోర్టును రాబోయే 30 మాసాల్లో పూర్తి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన

కేవలం 4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ…!

తాళం వేసిన ఇళ్లు, ఏటీఎం, దుకాణాలు ఏది కనిపిస్తే అది.. ఒక రోజు ముందు ప్లాన్ చేసుకొని.. తర్వాత రోజు చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. తాజాగా ఓ ఏటీఎం భారీ చోరీ జరిగిన ఘటన

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌‌పై సస్పెన్షన్ వేటు…!

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఫైర్ సర్వీసులు, విపత్తుల నిర్వహణ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్‌ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. గతంలో ఆయనపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు