AP అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నిర్ణయం తీసుకున్నారు. ట్రెజరీ బెంచ్కు ముందు వరుసలో CM, డిప్యూటీ CM, మంత్రులకు సీట్లు కేటాయించారు. సీఎం చంద్రబాబుకు ఒకటో నంబర్ సీటు ఇవ్వగా, డిప్యూటీ సీఎం పవన్కు 39వ సీటు ఇచ్చారు. సీనియారిటీ ప్రాతిపదికన మిగతా ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. మాజీ CM, YCP పక్ష నేతగా జగన్కు ప్రతిపక్ష బెంచిలో ముందు వరుసలో సీటు ఇచ్చారు.
Post Views: 116








