Mahaa Daily Exclusive

విడదల రజిని చుట్టూ ఏసీబీ ఉచ్చు!

వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీపీ ఉచ్చు బిగిస్తోంది. పల్నాడు జిల్లా యాడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న

మాకు ఎమ్మెల్సీ కావాలి పీసీసీ చీఫ్ ను కలిసిన సీపీఐ నేతలు…!

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. నోటిఫికేషన్ వెలువడటంతో అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీలో తమకు ఓ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ మిత్ర పక్షాలు

హరీశ్‌రావు దుబాయ్ వెళ్లిన రోజే కేదార్ మరణం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

మాజీమంత్రి హరీశ్‌రావు దుబాయ్ వెళ్ళిన రోజే తెలుగు సినీ నిర్మాత కేదార్ శెలగంశెట్టి మృతి చెందారని, దీనిపై తమకు అనుమానాలున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన

తెలంగాణలో మరో ఎన్నికల నగారా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల…!

తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె

కేసీఆర్ తో కిషన్ రెడ్డి కుమ్మక్కు అయ్యారు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌తో కిషన్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని, అందుకే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఉత్కంఠకు తెర. – శ్రీపాల్ రెడ్డికి ఘన విజయం….!

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారి చివరికి శ్రీపాల్ రెడ్డిని గెలుపు వరించింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అత్యంత

ఇది చారిత్రాత్మక తీర్పు ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు..!

కరీంనగర్ – నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మల్క కొమరయ్యను గెలిపించి ఉపాధ్యాయులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపట్ల

ఉపాధ్యాయులకు బీజేపీ వందనాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ..!

ప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త మల్క కొమురయ్య ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్బంగా వారికి హృదయపూర్వక అభినందనలు. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు,

సీతారామ ప్రాజెక్ట్ సమీక్షించిన మంత్రి తుమ్మల…!

తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సుదీర్ఘ ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా, సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోతల పద్ధతిలో తరలించి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు

సింగరేణి విస్తరణలో కీలక ఘట్టం రాజస్థాన్ లో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందం

సింగరేణి చరిత్రలో మరో గొప్ప వ్యాపార విస్తరణకు నాంది పడింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో తొలిసారిగా ఇతర రాష్ట్రంలోని విద్యుత్ సంస్థతో కలిసి సంయుక్తంగా 3100 మెగావాట్ల సోలార్, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు