ఉరేసుకొని మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న యోజిత సాహో (28) అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చత్తీస్గఢ్ రాష్ట్రం రాయపూర్కు చెందిన యోజిత
దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు

తన పాలనతో దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రుణమాఫీపై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్పై మండిపడ్డారు. సంపూర్ణ రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే,
రేషన్ కార్డు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన!

ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతోన్న తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు ఏర్పాట్లు చేస్తోంది. సివిల్ సప్లై
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌజ్ అరెస్ట్..!

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు.
సింగరేణి విషయంలో బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతోంది: KTR

గరేణి సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ‘బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసే కుట్ర అక్షర సత్యమని తేలిపోయింది. ఇప్పటికే రెండు బొగ్గు బ్లాక్లులను ప్రైవేటుపరం చేసి, ఇప్పుడు
రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మాజీ సీఎం కేసీఆర్కు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘మాజీ సీఎంను మార్చురీ పంపిస్తామని అన్నారు.
జగన్వి మైండ్ గేమ్ పాలిటిక్స్: సోము వీర్రాజు

వైసీపీ అధినేత జగన్ సాగిస్తున్న మైండ్ గేమ్ పాలిటిక్స్కు రాష్ట్రంలో చోటు లేదని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు విమర్శించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శనివారం తూ.గో జిల్లా అనపర్తి మండలం రామవరంలో
కోటరీ వదలదు, కోట కూడా మిగలదు: VSR

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘కోటరీ’ అనే అంశంపై ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు
అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం: CBN

‘తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు’ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మ త్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి
రైల్వేల సమగ్రభివృద్ధికి కట్టుబడి ఉన్నాం విమానాశ్రయం తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్ త్రిభాషా విధనం కొత్తదేం కాదు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్తో కలిసి బేగంపేట రైల్వేస్టేషన్ను
