రాష్ట్రం కోసం ఎన్నిసార్లయినా ప్రధానిని కలుస్తా – సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ పరిపాలనలో తప్పులు.. అప్పులే చేశారు. ఈ 15 నెలల కాలమంతా కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులు సరిచేయడానికే సరిపోయింది. మేము అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపాలనుకోవట్లేదు. ప్రజలే మా బాసులు.. నన్ను
ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్ట్ తెస్తా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన…!

ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్ట్ ను ఖచ్చితంగా తీసుకొస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. వరంగల్ కు ఎయిర్ పోర్ట్ తెచ్చిన. తర్వాత ఆదిలాబాద్ కు తీసుకొస్తా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డే
తెలంగాణకు మరో యునెస్కో గుర్తింపు నిలువు రాళ్లకు చోటు పత్రాలను సమర్పించిన కేంద్ర ప్రభుత్వం…!

యునెస్కో వారసత్వ జాబితాలో తెలంగాణలోని రామప్ప ఆలయం 2021లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నారాయణపేట జిల్లాలోని ముడమాల్ నిలువురాళ్లు ఆ జాబితాలో చోటు దక్కించుకునేందుకు ఓ అడుగుదూరంలో ఉన్నాయి. తెలంగాణలోని నారాయణపేట
రెండుసార్లు అసెంబ్లీకి వచ్చి రూ.57 లక్షల వేతనం తీసుకున్నారు మాజీ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విసుర్లు…!

మాజీ సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అసెంబ్లీ వేదికగా విరుచుకుపడ్డారు. 2023 డిసెంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు రెండురోజులే సభకు వచ్చారన్న సీఎం శాసనసభ్యులు కూడా ప్రభుత్వ
డ్రగ్స్ కేసులో పట్టుబడితే కరెంట్, నీళ్లు కట్ అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన…!

: అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద ప్రసంగించిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ నివారణ, సోషల్ మీడియా పోస్టులు, ట్రాఫిక్ నియంత్రణపై
పల్లె ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలి జీవనశైలి మీద అవగాహన కల్పించాలి – మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు

వైద్యులు, వైద్య విద్యార్థులు గ్రామీణ ప్రాంత ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ప్రముఖ శస్ర్తచికిత్స నిపుణుడు, రొమ్ము క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ పి. రఘురాం రొమ్ము
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..!

సోషల్ మీడియాలో హద్దు మీరుతున్న వారిని ఊరుకునే ప్రసక్తేలేదు.. ఒక్కొక్కడి తోడ్కలు తీస్తా. బట్టలూడదీసి రోడ్లమీద తిప్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిచారు. శనివారం శాసన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కొందరు పెయిడ్ ఆర్టిస్టులను
మన భాష, మన సంస్కృతి తోనే మనం గుర్తింపు తెచ్చుకోవాలి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు…!

సినిమా సమాజ ఉన్నతిలో భాగస్వామి కావాలి తప్ప, సమాజాన్ని ప్రతికూల విధానాల వైపు నడపకూడదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో “ఐ ఫ్లై స్టేషన్”, “స్పందన
రాజకీయ భాష మారాల్సిన అవసరం ఉంది – శాసనసభలో సీపీఐ నేత కూనమనేని

రాజకీయాల్లో విమర్శల కంటే ఒకరిపై ఒకరి తిట్ల పురాణాలే ఎక్కువవుతున్నాయని సీపీఐ నేత కూనమనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం సభలో మాట్లాడిన కూనమనేని భావ
జైల్లో నా పట్ల కఠినంగా వ్యవహరించారు: అమిత్ షా

ఇందిరాగాంధీ హయాంలో ఆమెకు వ్యతిరేకంగా విద్యార్థులమంతా కలిసి ఆందోళన నిర్వహించామని, ఆ సమయంలో తాను వారం రోజులు జైల్లో ఉన్నానని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తన పట్ల కఠినంగా వ్యవహరించారని, తనపై
