సమయానికి చేరుకునేలా ఉచిత బస్సులు: మంత్రి రాంప్రసాద్

టెన్త్ విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని, జయప్రదంగా పరీక్షలు రాయాలన్నారు. తల్లిదండ్రుల
పార్టీ కమిటీలను వెంటనే నియమించాలి: సజ్జల

ప్రతి నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని YCP రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి నేతలను ఆదేశించారు. వీటి విషయంలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదన్నారు. ఇందుకోసం పార్టీ సెంట్రల్ ఆఫీసులో
పరీక్షలే జీవితం కాదు.. ఆల్ ది బెస్ట్: హోంమంత్రి

పబ్లిక్ పరీక్షల వేళ విద్యార్థులు టెన్షన్ పడొద్దని హోంమంత్రి అనిత సూచించారు. ‘జీవితంలో పదోతరగతి పరీక్షలు కీలకమే. కానీ అవే జీవితం కాదు. ఏడాదిపాటు నిద్రపోకుండా చదివిన మీ కష్టాన్ని ప్రతిబింబించేలా ప్రతి ప్రశ్నకు
అప్పులు, అవినీతిలో KCRతో రేవంత్ పోటీ: కిషన్ రెడ్డి

అప్పులు, అవినీతిలో సీఎం రేవంత్ కేసీఆర్తో పోటీ పడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.52 లక్షల కోట్లు అప్పు చేసిందని
రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు..!

సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి హడ్కో రూ.11వేల కోట్లు మంజూరుకు ముందుకు వచ్చిన సంగతి
ఏఆర్ రహమాన్ అస్వస్థత, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..!

భారత దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పిరావటంతో హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆయనను వైద్యులు
పొట్టిశ్రీరాములు పేరు మార్చాల్సిన అవసరం ఏంటి ? – కేంద్ర మంత్రి బండి సంజయ్

పొట్టి శ్రీరాములు పేరిటనున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరును తొలగిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టిశ్రీరాములు గొప్ప
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..!

మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు ప్రవేశించాడు. జూబ్లీహిల్స్లోని డీకే అరుణ నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. ఇంట్లోని కిచెన్, హాల్ ఇలా పరిసర ప్రాంతాలన్నీ కలియతిరిగాడు. సీసీ కెమెరాలు
అడుగు దూరంలో సునీత విలియమ్స్..!

గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ త్వరలోనే భూమ్మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. వారిని తిరిగి భూమిపైకి
సీఎం రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారు బీజేఎల్ పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి…!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆదివారం బీజేఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల ఎగవేత, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని మండిపడ్డారు. అదే
