హైడ్రా పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కమిషనర్

హైడ్రా పేరు చెప్పి లావాదేవీలకు, అవకతవకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. అక్రమాలకు ఎవరైనా పాల్పడినట్లు ఆధారాలు ఉండే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు.
వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తా: మర్రి రాజశేఖర్

శాసనమండలి లాబీలో బుధవారం మర్రి రాజశేఖర్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా. నా రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఛైర్మన్ను కోరా. వైసీపీ సభ్యత్వానికీ కూడా
నేను సీఎంగా ఉన్నప్పుడే న్యాయం చేయాలనుకున్న: సీఎం రేవంత్

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామని సీఎం రేవంత్
మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాం నాన్న: మనోజ్

మార్చి 19న తెలుగు సీనియర్ హీరో మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు మంచు మనోజ్ X వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘హ్యాపీ బర్త్డే నాన్నా.. మనమంతా కలిసి వేడుకలు
బడ్జెట్ అంతా అంకెల గారడీ: బండి సంజయ్

ఇవాళ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ బడ్జెట్ను పరిశీలిస్తే అంతా డొల్ల అని తేలిపోయిందని ఆయన విమర్శించారు. బడ్జెట్ తీరును విశ్లేషిస్తే.. అబద్దాలు.. అంకెల గారడీ.. 6
ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి సత్యకుమార్
ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి
పారిశ్రామికీకరణతో ఉద్యోగావకాశాలు: మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి

నిరుద్యోగ భృతి పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పారిశ్రామికీకరణ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.11,600కోట్లు: భట్టి

తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,600కోట్లు కేటాయించామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మొదటి విడతలో నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్
తెలంగాణలో నిరుద్యోగ రేటు తగ్గింది: భట్టి

తెలంగాణలో ఉన్న నిరుద్యోగపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గతంలో కంటే, నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గిందని అన్నారు. 57,946 ప్రభుత్వ
బడ్జెట్ సమావేశానికి దూరంగా కేసీఆర్!

మాజీ సీఎం, ప్రతిపక్షనేత కేసీఆర్ ఈ సారి బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ సభకు వస్తారని అంతా భావించారు.
