రైతు ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: నాదెండ్ల

గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వైసీపీ పాలనలో పంటల విక్రయంలో
దక్షిణాదికి అన్యాయం అంటూ అపోహలు: కిషన్ రెడ్డి

డీలిమిటేషన్ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన ఇంకా ప్రారంభం కాలేదని, విధివిధానాలు కూడా ఇంకా ఖరారు కాలేదని అన్నారు. కావాలనే కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకేలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
‘కేంద్రం బిగ్ బ్రదర్లా ఉండాలి.. బిగ్ బాస్లా కాదు’ – KTR

డీలిమిటేషన్తో ఎన్నో నష్టాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వివక్షతో ఇప్పటికే దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దేశ సమాఖ్య
డీలిమిటేషన్ పై బీజేపీని అడ్డుకోవాలి: రేవంత్ రెడ్డి

దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశాం.. మంచి పని చేసిన మాకు శిక్ష వేస్తారా? అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. న్యాయబద్ధం కానీ డీలిమిటేషన్పై మనమంతా బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల
డీలిమిటేషన్పై ప్రశ్నించకుంటే చరిత్ర మనల్ని క్షమించదు: కేటీఆర్

డీలిమిటేషన్పై ప్రశ్నించకుంటే చరిత్ర మనల్ని క్షమించదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. చెన్నైలో డీలిమిటేషన్పై కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. “దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు. కానీ ఈ
డీలిమిటేషన్ కార్యక్రమాలను రాజకీయంగా చూడవద్దు: MP చామల

డీలిమిటేషన్ కార్యక్రమాలను రాజకీయంగా చూడవద్దని MP చామల కిరణ్ కుమార్ అన్నారు. చెన్నై డెలిమిటేషన్ సభపై చిట్చాట్లో మాట్లాడారు. BJP రాష్ట్ర నేతలకు పార్టీ ముఖ్యమా? తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమా ఆలోచించుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా
తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాము: KTR

కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని KTR అన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారని తెలిపారు. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు
ప్రతి ఏడాది ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం: మంత్రి పొన్నం

ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో అటలాడుతోంది: కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేదని, ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ఆరోపించారు. పరీక్ష పూర్తికాకముందే ప్రశ్నాపత్రం వాట్సాప్లో వచ్చిందని, సంస్కృతం ప్రశ్నాపత్రానికి
ఎస్సీల విషయంలో జగన్ మాట తప్పారు: మందకృష్ణ

దళితుల మధ్య మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీల విషయం జగన్ మాట తప్పారంటూ ఎద్దేవా చేశారు. జనగ్ ఎంపీ స్థానంలో
