Mahaa Daily Exclusive

మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు: లోకేష్

టీడీపీ అని టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మంత్రి లోకేష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. “మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉంది. కేంద్ర

16,347 పోస్టులతో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్: లోకేష్

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‍లో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు మంత్రి నారా లోకేష్ హజరయ్యారు. “పేదరికం లేని సమాజమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. రూ.200 పెన్షను రెండు

హిమాచల్ సీఎంతో భట్టి భేటీ.. 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం…!

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్‌తో Dy. CM భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నడుమ విద్యుత్‌కు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న

వక్ఫ్ బోర్డు బిల్లు ఒవైసీ తాత వచ్చినా ఆగదు: బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ముస్లిం సమాజం, మేధావులు వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఒవైసీ తాత వచ్చినా వక్ఫ్ బోర్డు బిల్లు ఆగదన్నారు. దేశ

కల్వకుంట్ల ఫ్యామిలీని రాళ్లతో తరిమి కొడతారు: బల్మూరి వెంకట్

కాంగ్రెస్ నాయకుడు బల్మూరి వెంకట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కవిత.. నిన్ను, మీ కుటుంబాన్ని రాళ్లతో తరిమి కొడతారు. అన్ని

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో శుభం, ధర్మబద్ధ కోరికలు నెరవేరాలని, సమృద్ధ వానలతో రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని

వక్ఫ్ బిల్లును అడ్డుకుంటాం: పేర్ని నాని

: కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకుంటామని వైసీపీ నేత పేర్ని నాని వెల్లడించారు. ఈ మేరకు ఆ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు వైసీపీ మద్దతిస్తుందని ఆయన తెలిపారు. రాజకీయంగా ఇబ్బందులు ఎదురైనా

జగన్‌కు పదకొండు సీట్లు కూడా రాకుండా చేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

భవిష్యత్తులో జగన్‌కు పదకొండు సీట్లు కూడా రాకుండా చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. జగన్‌కు స్కీమ్‌లు తెలియదు, స్కామ్‌లే తెలుసు అని సెటైర్లు వేశారు. జగన్‌కు అభిమానం, ఆధ్యాత్మికత, ఆధునికీకరణ లేవని. సూపర్‌

ఎన్టీఆర్ మరణంతోనే టీడీపీ చచ్చిపోయింది: వైసీపీ నేత అంబటి

ఎన్టీఆర్‌తోనే తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ 43వ ఆవిర్భావం సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో

యూఏఈ జైలు నుండి 500 మంది భారతీయ ఖైదీల విడుదల..!

రంజాన్ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జావేద్ ఆల్ నాహ్యాన్ అక్కడి జైల్లోని ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేశారు. 1,295 మంది ఖైదీలను విడుదల చేయడంతో పాటు