హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్తో Dy. CM భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నడుమ విద్యుత్కు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని, విద్యుత్ వనరుల విస్తరణకు, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ -2025కు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.
Post Views: 146








