ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర మంత్రులు, బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీల అఖిలపక్ష బృందంతో కలిసి బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల
సన్న బియ్యం పంపిణీ గొప్ప కార్యక్రమం: మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం యడవల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సన్న బియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే గొప్ప
ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూమే: ఎంపీ చామల

HCU వద్ద ఉన్న 400 ఎకరాలు ప్రభుత్వ భూమేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు IMG సంస్థకు కేటాయించారని, సుప్రీంకోర్టులో పోరాడి ప్రభుత్వ
పవన్ కళ్యాణ్పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు …!

రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని అంజలిని వైసీపీ మహిళా ప్రతినిధి బృందం పరామర్శించింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మరోసారి సంచలన వ్యాఖ్యలు
వారసత్వంగా నాకు అప్పు మాత్రమే వచ్చింది: చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ఆయన మాట్లాడుతూ.. ‘వారసత్వంగా నాకు రూ.10 లక్షల కోట్ల అప్పు మాత్రమే వచ్చింది. అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన
ప్రస్తుతం వైద్యం వ్యాపారంగా మారింది: మంత్రి సత్యకుమార్

ప్రస్తుతం వైద్యం వ్యాపారంగా మారిందంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. వైద్య వృత్తిలో
ఆర్థిక కష్టాలున్నా రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం: నాదెండ్ల

మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు శుభవార్త చెప్పారు. ధాన్యం సేకరణపై సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.’రైతులు నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి ధాన్యం అమ్ముకోవచ్చని తెలిపారు. అలాగే వాట్సప్ ద్వారా ధాన్యం అమ్ముకునే అవకాశం ఇచ్చాం. వాట్సప్ ద్వారా
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం…!

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో YCP అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఎంపీపీ, జెడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో జగన్ భేటీ కానున్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి,
పార్టీ కోసం పని చేసిన నేతలను డైరెక్ట్గా కలవనున్న జగన్…!

ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపుకు సహకరించిన వారితో ఆయన స్వయంగా
పదోతరగతి సోషల్ పరీక్ష యథాతథం: ఏపీ విద్యాశాఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి సాంఘిక శాస్త్రం పరీక్షను మంగళవారం యథాతథంగా నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన ద్వారా పరీక్ష నిర్వహణలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1న
