Mahaa Daily Exclusive

MMTS బాధితురాలిని పరామర్శించిన బండి సంజయ్..!

సికింద్రాబాద్ MMTS రైలులో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. HYD-యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బీజేపీ మహిళా మోర్చా నాయకులతో కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

పండగ రోజు విద్యార్థులను కొడతారా?: కేఏ పాల్

HCU సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పదించారు. పండగ రోజు విద్యార్థులను కొడతారా? అని ప్రశ్నించారు. ‘రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఏం జరుగుతోంది? రంజాన్

ఏం హక్కు ఉందని HCU భూములు అమ్ముతున్నారు: కేటీఆర్‌

ఏం హక్కు ఉందని HCU భూములు అమ్ముతున్నారని రేవంత్ సర్కార్‌ను కేటీఆర్‌ ప్రశ్నించారు. హెచ్‌సీయూ, పరిసర ప్రాంతాలే కాస్త ఆక్సిజన్‌ ఇచ్చే ప్రాంతాలుగా ఉన్నాయని చెప్పారు. 400 ఎకరాలు అమ్మి రూ. 30 వేల

HCUలో హృదయవిదారకంగా నెమళ్ల ఆర్తనాదాలు: కిషన్ రెడ్డి

HCU భూములను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి కూడా బుల్డోజర్లతో చెట్లను కూల్చడం వల్ల అక్కడి నెమళ్ల ఆర్తనాదాలు హృదయవిదారకంగా ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు, విద్యార్థుల

రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు లేదు: జగదీశ్ రెడ్డి

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదని, సీఎం అనే సోయి

పాస్టర్ ప్రవీణ్ కేసులో ట్రాఫిక్ SI షాకింగ్ విషయాలు..!

పాస్టర్ ప్రవీణ్‌ కేసులో కీలక విషయలు వెలుగు చూస్తున్నాయి. ప్రవీణ్ గురించి ఎస్సై సుబ్బారావు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. మార్చి 24 సాయంత్రం 5 గంటలకు ప్రవీణ్ విజయవాడ చేరుకున్నారని, సాయంత్రం 5.20 గంటలకు

జనసేన కార్పొరేటర్లతో మంత్రి నాదేండ్ల సమావేశం..!

మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 11 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. జనసేన కార్పొరేటర్లు పార్టీ నియమాలు పాటించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే

ఒంగోలు జాతి ఎడ్లు తెలుగువారి పౌరుషానికి, రాజసానికి ప్రతీక: మంత్రి సత్యకుమార్

ఒంగోలు జాతి ఎడ్లు తెలుగువారి పౌరుషానికి, రాజసానికి ప్రతీక అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల, పశుపాల ప్రదర్శనకు ఆయన మాట్లాడారు.

వైసీపీ వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసింది: నిమ్మల

గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన నేడు యలమంచిలి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.1.18 కోట్లతో చేపట్టిన పంటకాల్వలు, రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

నేడు కొత్తగొల్లపాలెంలో పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం..!

సీఎం చంద్రబాబు మంగళవారం బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో పర్యటిస్తారు. కొత్తగొల్లపాలెం గ్రామంలో లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందజేస్తారు. లబ్ధిదారుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత