Mahaa Daily Exclusive

గులాబీ కంచుకోటలో 25 ఏళ్ల వైభవం వెల్లివిరియాలి: హరీశ్ రావు

గులాబీ కంచుకోటలో 25 ఏళ్ల వైభవం వెల్లివిరియాలని BRS మాజీ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. సిద్దిపేటలో శుక్రవారం పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కనివిని ఎరగని రీతిలో

శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం: RSP

తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని BRS నేత RS ప్రవీణ్ కుమార్ విమర్శించారు. గత వారం రోజుల్లోనే నలుగురు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయని ఆగ్రహించారు. ‘మేడ్చల్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక BRS, BJPలు ఏకమయ్యాయి: ఎంపీ చామల

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత BRS, BJPలు ఏకమయ్యాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులపై విమర్శలు చేస్తూ విషం

ఈనెల 5న సామ్రాట్ అశోక్ జయంతి వేడుకలు..!

సామ్రాట్ అశోక్ జయంతి వేడుకలను ఈనెల 5న ఆదిలాబాద్ కైలాస్ నగర్ అశోక బుద్ధవిహార్‌లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞకుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక

గ్రూప్‌ 1 ఫలితాల్లో అవకతవలు జరిగాయి: రాకేశ్‌రెడ్డి

తెలంగాణ గ్రూప్‌ 1 ఫలితాల్లో అవకతవలు జరిగాయని బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. తెలుగు మీడియంలో చదువుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని, గ్రూప్‌ 1 ఫలితాల్లో రేవంత్‌రెడ్డి తెలుగును ఖతం చేశారని మండిపడ్డారు. తెలుగు

పోలవరం ప్రాజెక్ట్‌ను చంపే కుట్ర జరుగుతోంది: షర్మిల

TDP, YCPలపై APCC చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల సాధనలో రెండుపార్టీలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. 11ఏళ్లు గడిచినా ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు. హామీల అమలుపై చంద్రబాబు, పవన్‌ జవాబు

సర్కారు కాదు.. సర్కస్ కంపెనీ: కేటీఆర్

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘X’ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇది సర్కారు కాదు, సర్కస్ కంపెనీ అని అన్నారు.

వక్ఫ్ బిల్లు ఆమోదం చారిత్రాత్మకం: పవన్‌ కళ్యాణ్

వక్ఫ్ బిల్లు ఆమోదం చారిత్రాత్మకం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అన్నారు. వక్ఫ్‌బోర్డు కార్యకలాపాలపై ఎప్పటి నుంచో ఆందోళనలు జరుగుతుండగా.. తాజా సవరణతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని పవన్ తెలిపారు.

కేరళ సీఎం కూతురుని విచారించేందుకు కేంద్రం అనుమతి…!

కేరళ సీఎం పినరయి విజయన్‌కు షాక్ తగిలింది. విజయన్ కూతురు టి. వీణను విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే కొచ్చిన్ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లు

నాగాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: పవన్‌ కల్యాణ్‌

ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య ఘటనపై AP డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమన్న ఆయన, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా