నేడు రాప్తాడులో మాజీ సీఎం జగన్ పర్యటన..!

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాప్తాడులోని
విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ..!

వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. రజిని మంత్రిగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి రూ.కోట్లలో ముడుపులు అందినట్లు ఆరోపణలు రావడంతో
రొయ్యల ధరలు తగ్గించవద్దు: సీఎం చంద్రబాబు

ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భారీ ఊరటనిచ్చారు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించొద్దని ఎగుమతి చేసే వ్యాపారులకు సీఎం సూచించారు. 100 కౌంట్ రొయ్య కిలోకు రూ.220 చొప్పున
2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేస్తాం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు..!

తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్
ప్రతిపక్షాల కుట్రలో పావుగా మారిన విద్యార్థులు హెచ్ సీయూ భూములపై హక్కు లేదనడం సరికాదు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి..!

కంచ గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని విద్యార్థులు అనడం సరి కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విద్యార్ది , ఉపాధ్యాయులను బీజేపీ, బీఆర్ఎస్ లు
కేసుల ఎత్తివేత హెచ్ సీయూ భూములపై పోరాటం విద్యార్థులపై కేసులు ఉపసంహరించండి పోలీసులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం…!

హెచ్ సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో హెచ్ సీయూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో
హెచ్ సీయూ భూముల వివాదం కృత్రిమ మేథతో వీడియోలు సృష్టించి ప్రచారం చేశారు హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం ..!

హెచ్ సీయూ భూ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కృత్రిమమేధ సాయంతో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఏప్రిల్ 24న
10 ఏళ్ళలో రాష్ట్రానికి చేసిన మేలేంటో చెప్పాలి బీజేపీ నేతలకు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్..!

గడచిన 10 సంవత్సరాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ప్రశ్నించారు. రెండు పర్యాయాలు గెలిచిన ప్రస్తుత కేంద్ర
ఆ నిర్ణయం వెనక్కి తీసుకోండి.. లేదంటే 50 శాతం టారిఫ్ వేస్తా చచ్చినా చర్చలు జరపం చైనాకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక..!

అమెరికా , చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని చైనా
ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి ట్రంప్ టారిఫ్ లపై శశిథరూర్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై సుంకాలు విధించినప్పటి నుంచి ప్రపంచం చాలా ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ అన్నారు. అమెరికాతో ద్వైపాక్షిక చర్చల
