అభాగ్యుల అభ్యున్నతిలో తెలంగాణ రోల్ మోడల్ – మంత్రి సీతక్క

అభాగ్యుల అభ్యున్నతిలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు మంత్రి సీతక్క. సామాజిక న్యాయ సాధన దిశలోనే ప్రజా ప్రభుత్వం ప్రతి పైసా ఖర్చు చేస్తోందన్నారు. సామాజిక న్యాయం, సాధికారత పై కేంద్ర
మీనాక్షి సెక్రటేరియట్ లో సమీక్షించడమేంటి? ఆమె రివ్యూ చేయాలంటే.. గాంధీ భవన్ లో చేయాలి? – బిజెపి ఎంపీ రఘునందన్

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సోమవారం కౌన్సిల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చేయాల్సిన
రైతులు పండించిన ప్రతి గింజా కొంటాం పాలకుర్తి ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్వినీ రెడ్డి..!

రైతులు ధాన్యంను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్వినీ రెడ్డి సూచించారు. పాలకుర్తి మండలంలోని, లక్ష్మీనారాయణపురం గ్రామం ఐకేపీ, ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఎమ్మెల్యే
