స్టాంప్ వెండర్లకు గిరాకీ లేదు. ఆఫీసుల్లో బేరం లేదు: హరీశ్ రావు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ.. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు కళకళలాడుతుండేవని, కాంగ్రెస్ ప్రభుత్వ
ఢిల్లీ ఏపీ భవన్లో తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల…!

ఢిల్లీ ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా బియ్యం నాణ్యతను పరిశీలించిన ఆయన.. బియ్యం బస్తా తూకంలో తేడా రావడం
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీజేపీ గెలిచింది: ఎంపీ రఘునందన్

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీని రేవంత్ రెడ్డి అడుగుపెట్టనిచ్చేది ఏమిటి.. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ అడుగుపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు. రేవంత్
జగన్ను తిట్టేందుకు అనితకు మంత్రి పదవి ఇచ్చారు: వరుదు కల్యాణి

హోంమంత్రి అనిత పై వైసీపీ నేత వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ను తిట్టేందుకే సీఎం చంద్రబాబు నాయుడు అనితకు హోం మంత్రి పదవి ఇచ్చారన్నారు. కామాంధుల చేతిలో బలైన
తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో అడుగుపెట్టనివ్వమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మతాల మధ్య పీఎం మోదీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. దేశాన్ని విభజించాలని మోదీ చూస్తున్నారని
క్రమశిక్షణ ఉల్లంఘన…? రాజాసింగ్ వ్యాఖ్యలపై అధిష్టానం ఆరా నివేదిక కోరిన బీజేపీ అధిష్టానం..!

గత కొంత కాలంగాఎ రాష్ట్ర పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ ఆరా తీయడం ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి
మాజీ గవర్నర్ తమిళిసై ఇంట్లో తీవ్ర విషాదం ఆమె తండ్రి అనంతన్ కన్నుమూత సంతాపం తెలిపిన సీఎం రేవంత్…!

తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ కీలక నేత తమిళిసై సౌందరరాజన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి శ్రీ కుమారి అనంతన్ (హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్) కన్నుమూశారు. గత కొన్ని
ఇది ఆస్తి గొడవ కాదు ఆ ఇంట్లో నా వస్తువులు ఉన్నాయి ఎందుకు అనుమతించరు ?: మంచు మనోజ్

ఫ్యామిలీ గొడవలతో మోహన్బాబు కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. మంగళవారం తన కారు పోయిందని పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్ ఇదంతా తన సోదరుడు మంచు విష్ణు చేయిస్తున్నాడంటూ ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం
400 ఎకరాలే కాదు భారీ కుంభకోణం రెండు రోజుల్లో బయటపెడతా బీఆర్ఎస్ నేత కేటీఆర్..!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్లు చేశారు. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగిన మరో భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్టు కేటీఆర్ చెప్పారు. వరంగల్ దగ్గర ఎల్కతుర్తిలో జరిగే
ఏఐ వీడియోలు సృష్టిలో మన్నె క్రిశాంక్పై కేసు కేసు కొట్టివేయాలని హైకోర్టులో క్రిశాంక్ పిటిషన్..!

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి నకిలీ వీడియోలను పోస్టు చేశారన్న కేసులో పోలీసులకు సహకరించాలని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ను హైకోర్టు ఆదేశించింది. 400 ఎకరాల భూముల విషయంలో నకిలీ ఏఐ వీడియోలు,
