Mahaa Daily Exclusive

ప్రొఫైల్ గా ఎమ్మెల్యే ఫొటోలు షాదీ డాట్ కాంలో పోస్ట్ 26 మంది అమ్మాయిలను బురిడీ కొట్టించిన ఘనుడు…!

మ్యాట్రీమోనియల్​వెబ్​సైట్స్ లో పెళ్లి పేరుతో యువకుడి ఘరానా మోసం బయటపడింది. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనియల్​వెబ్​సైట్స్ అడ్డంపెట్టుకుని ఏకంగా 26 మంది యువతులను మోసం చేశాడు. వారి వద్ద నుంచి రూ.కోట్ల డబ్బుతో ఉడాయించాడు. అతడిని

హైకోర్టు తీర్పు హర్షణీయం బాధితులకు న్యాయం జరిగింది ట్విన్ బ్లాస్ట్ నిందితులకు ఉరి శిక్షపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…!

దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పు పట్ల కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష

రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు పెరగాలి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి….!

రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మూడు గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద సాగువిస్తీర్ణం పెంచాలని సూచించారు.

5 విమానాల నిండా ఐఫోన్లను ట్రంప్ దెబ్బకు ఇండియా, చైనా నుండి అమెరికాకు పంపిన యాపిల్..!

ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ల నుంచి తప్పించుకునేందుకు యాపిల్ కంపెనీ వేగంగా స్పందించింది. భారత్, చైనాలలో తయారైన ఐఫోన్లను విమానాల్లో అమెరికాకు చేర వేసింది. కేవలం మూడు

బీసీ కులగణన విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి కాంగ్రెస్‌తో నడిచేందుకు సిద్ధం ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..!

కులగణనను తప్పుదోవ పట్టించి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి

ప్రమాదంపై వివరాలు వెల్లడించిన పవన్ ఏం జరిగిందో చెప్పిన జనసేనాని …!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చిన్న కొడుకు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రమాదంపై పవన్ కల్యాణ్‌ హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాకు

పవన్ కు ప్రధాని ఫోన్ కుమారుడి ఆరోగ్యంపై ఆరా…!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. పవన్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ కుమరుడి ఆరోగ్య పరిస్థితి గురించి

మరోసారి ఠాణాకు చేరిన మంచు గొడవలు విష్ణుపై నార్సింగి పీఎస్ లో మనోజ్ ఫిర్యాదు..!

టాలీవుడ్ కు చెందిన మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్నాళ్ల క్రితం నుంచి వీరి వివాదాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. తాజాగా, మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై నార్సింగి పోలీస్

విద్యారంగంపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక శ్రద్ధ..!

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులలో 50 శాతం ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం ద్వారా విద్యారంగంపై ఆయనకున్న శ్రద్దను సూచిస్తుందని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు

మరో ఉత్సవానికి అయోధ్య ముస్తాబు మే లో మరిన్ని విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ ..!

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల రామాలయం మరో ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం మే నెలలో జరగనున్నదని తెలుస్తోంది. 2024, జనవరి 22న జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠ తరువాత ఇప్పుడు మందిర నిర్మాణంలో మరో కీలక