Mahaa Daily Exclusive

అంబేడ్కర్​కు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శత్రువులు మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే…!

రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్​​కు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శత్రువులంటూ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీల వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. మోదీ సర్కార్​లో

అంబేద్కర్ జీవితమే మాకు స్పూర్తి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న మోదీ సర్కార్ కేంద్ర మంత్రి బండి సంజయ్…!

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ తీరు ఎట్లుందంటే చంపినోడే సంతాప పెట్టినట్లుగా ఉంది’’అని పేర్కొన్నారు. అంబేద్కర్

మనుస్మృతి తిరోగమన భావజాలానికి అంబేద్కర్ వ్యతిరేకించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి …!

దళితబహుజనులు, మహిళలు, మైనారిటీల హక్కులను తీవ్రంగా సమర్థించే వ్యక్తిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనుస్మృతి తిరోగమన భావజాలానికి తీవ్రంగా వ్యతరేకించేవారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్యెల్యే చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.

నాపై ఓ కుటుంబం కుట్ర వారు నా గొంతు కోద్దామనుకుంటున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు…!

రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇప్పుడు అప్పుడు అంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరుగురికే మంత్రివర్గంలో చోటు అంటూ ఎన్ని వార్తలు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి

గ్రూప్ 1 పరీక్ష దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…!

తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ విషయంపై తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్

ఆడుకుంటూనే అనంతలోకాలకు కారులో ఇరుక్కుపోయి ఇద్దరు చిన్నారులు మృతి…!

ఇంటి ముందు పార్క్ చేసిన కారుల ఆడుకునేందుకు వెళ్ళిన ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. ఈ విషాధ ఘటన రంగారెడ్డి జిల్లాలోని దామరగిద్దలో చోటు చేసుకుంది. తనయ శ్రీ, అభినయ శ్రీ ఆడుకుంటూ

గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలన్న సీఎం రేవంత్‌…!

గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని కార్మిక శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గిగ్‌ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా బిల్లు రూపొందించాలన్నారు. గిగ్‌ వర్కర్ల భద్రతపై సీఎం

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ నేతల రాజ్యం హెలికాప్టర్ ఎక్కాలన్నా వాళ్ళే.. కొనాలన్నా వాళ్ళే మంత్రి దామోదర రాజనర్సింహ…!

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ నేతల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. హెలికాప్టర్ ఎక్కాలన్నా వాళ్లే… వాటిని కొనాలన్న వాళ్ళే అని మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో సౌత్ ఈస్ట్ నార్త్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసు రాజ్‌ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు…!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో మద్యం కుంభకోణంపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి

ఎస్సీ వర్గీకరణపై పార్టీలన్ని మాట్లాడినా ఏ పార్టీ ముందుకెళ్లలేదు మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి..!

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు