కన్నతల్లిని, మాతృభాషను ఎప్పుడూ మరవద్దు: వెంకయ్య నాయుడు

హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ఐజీ సీఆర్ నాయుడు ఆత్మకథ ‘కొండ మెట్లు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా
పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..!

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ప్రవీణ్ మృతిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని CS, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, DGPలను ఆదేశించింది. ప్రవీణ్
ఈనెల 21న ప్రధానితో జేడీ వాన్స్ భేటీ..!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉష ఈ నెల 21న భారత్ పర్యటనకు రానున్నారు. ఇదే రోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో సుంకాలు, ఆర్థిక వ్యవహారాలు, భౌగోళిక
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ప్రకటనకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 20 తర్వాత BJP జాతీయ అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో ఆరు రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటించే ఛాన్స్ ఉంది. బుధవారం
అమరావతి భూసమీకరణ వెనుక కుట్ర: నాని

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మరో 44 వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. అయితే భూ సేకరణలో కుట్ర
రేపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటన..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో ఆవులు చనిపోయాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటిదేమీ లేదని
చిక్కుల్లో స్మితా సబర్వాల్ హెచ్ సీయూ భూముల వ్యవహారం నోటీసులు అందించిన తెలంగాణ పోలీసులు…!

మహా : సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి
హైదరాబాద్ కు ముంచుకొస్తున్న నీటి ఎద్దడి అడుగంటిన భూగర్భ జలాలు..!

హైదరాబాద్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరుకే గ్రేటర్ లో భూగర్భ జలాలు 25 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి.
అన్లిమిటెడ్ ట్రావెల్ ఆఫర్ ఏడాదికి మూడు వేల టోల్ ఫీజు పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం..!

రహదారులపై టోల్ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. టోల్ చార్జీలలో సగటున 50 శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో
వక్ఫ్ చట్టం పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

: వక్ఫ్ సవరణ చట్టం-2025ను ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. అందరికీ వర్తించే ఈ నిబంధన లౌకిక స్వభావాన్ని కలిగి ఉందని తెలిపింది. వక్ఫ్ సవరణ చట్టం-2025
