సొంతూరి సేవలో.. సీఎం ప్రధానసలహాదారు వేం నరేందర్ రెడ్డి…!

రాష్ట్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రజాసంబంధాలు, పాలనా వ్యవహారాల్లో ఎపుడూ బిజీగా ఉండే.. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీలుచిక్కినపుడల్లా సొంతూరి ప్రజల సేవలో నిమగ్నవుతారు. ముఖ్యమంత్రి జపాన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో సమయం
జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి..!

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకుంది. వివిధ రంగాలకు
లంచావతారాలు .. ఏసీబీ వలలో ఒకే రోజు ఐదుగురు అందులో ఓ టీవీ రిపోర్టర్..!

తెలంగాణలో ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి. అధికారులు వేర్వేరు జిల్లాల్లో నిర్వహించిన దాడుల్లో ఇద్దరు అధికారులను, ఓ టీవీ రిపోర్టర్ ను లంచం సొమ్ముతో పట్టుకున్నారు. మణుగూరు పోలీస్ స్టేషన్ సీఐ ఎస్.సతీష్ కుమార్,
మావోయిస్ట్ కీలక నేత ప్రయాగ్ మాంఝీ హతం- రూ. కోటి రివార్డు…!

ఝార్ఖండ్లోని బొకారో జిల్లాలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. లాల్ పానియా ప్రాంతంలోని లుగూ హిల్స్ వద్ద సోమవారం ఉదయం కోబ్రా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు కీలక నేత, సెంట్రల్ కమిటీ
వెంకటాపురంలో 29 ఏళ్ల యువకుడు అదృశ్యం…!

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నివసించే 29 ఏళ్ల సాయి ప్రకాష్ అనే యువకుడు గత వారం రోజులుగా అదృశ్యమయ్యాడు. మంగళవారం సాయంత్రం హనుమకొండ హాస్పిటల్ కి వెళ్లిన సాయి ప్రకాష్ తిరిగి ఇంటికి
గుణాత్మక మార్పు దిశగా మోడీ పాలన వక్ఫ్ సవరణ బిల్లుపై జరుగుతున్నది తప్పుడు ప్రచారం ఎంపీ రఘునందన్ రావు..!

దేశంలో గుణాత్మకమైన మార్పులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని, సంచలనాత్మక బిల్లులు తెస్తూ ప్రజలకు న్యాయం చేయాలన్నదే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ ఉద్దేశమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా
యువతకు ఉపాధి కల్పన కోసం మూడంచెల వ్యూహం అమలు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు..!

కోరి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం ప్రజా ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. 5 వేల మంది నిరుద్యోగులకు
హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీని గెలిపించండి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్..!

హైదరాబాద్ లో శాంతి భద్రతలు నెలకొని ఉండాలంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఈటల, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి
యువత, విద్యార్థులే లక్ష్యంగా ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు..!

హైదరాబాద్ నగరంలో నిషేధిత ఈ-సిగరెట్లు (వేప్లు) అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ముఖ్యంగా విద్యాసంస్థల సమీపంలో యువత, విద్యార్థులే లక్ష్యంగా
నైట్ క్లబ్ బౌన్సర్ నుంచి వాటికన్ వరకు పోప్ ఫ్రాన్సిస్ జీవిత ప్రస్థానం వాటికన్లో పోప్ ఫ్రాన్సిస్ తుదిశ్వాస…!

ప్రపంచ క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్ (88) సోమవారం వాటికన్లో కన్నుమూశారు. ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే, ఏప్రిల్ 21న ఆయన తుదిశ్వాస విడిచినట్లు వాటికన్ అధికారికంగా ప్రకటించింది. వాటికన్లోని
