Mahaa Daily Exclusive

సివిల్స్లో తెలంగాణ సత్తా..!

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షల లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. కానిస్టేబుల్ కొడుకు కలెక్టర్ ఉద్యోగానికి ఎంపిక కావడంపట్ల రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్

భూభార‌తి రైతుల‌కు శ్రీ‌రామ‌ర‌క్ష‌ ప్ర‌జ‌ల సూచ‌న‌ల‌తో అవ‌స‌ర‌మైతే భూభార‌తిలో మార్పులు రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..!

రాష్ట్రంలో భూభార‌తి చ‌ట్టాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే సూచ‌న‌లు స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని అవ‌స‌ర‌మైతే మార్పులు చేస్తామ‌ని, ఈ చ‌ట్టాన్ని భూయ‌జ‌మానుల‌కు మ‌రింత చేరువ చేస్తామ‌ని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార

ఇంటర్ ఫలితాలు విడుదల ఫస్ట్ ఇయర్ లో 66.89 శాతం సెకండ్ ఇయర్ లో 71.37 శాతం ఉత్తీర్ణత పాస్ పర్సంటేజీ పెరిగిందన్న డిప్యూటీ సీఎం భట్టి..

ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో

తెలంగాణ రాష్ట్రంలో రైతు బిడ్డకు టాప్ ర్యాంక్ ..!

పోచారం గ్రామానికి చెందిన రైతుబిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మొదటి విద్యా సంవత్సరంలో ప్రధమంగా నిలిచింది. ఇబ్రహీంపట్నం మండలం పోచారానికి చెందిన నగేశ్ గౌడ్ సబిత దంపతుల కుమార్తె శ్రీవార్షిక, ఎంపీసీలో 470 మార్కులకు

హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం హైకోర్టులో మెట్రో సంస్థపై పిల్ దాఖలు..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల సెగ తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థను కూడా తాకింది. మెట్రో రైళ్లలోనూ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రచారాలు నిర్వహించారంటూ ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టులో

రిటైరైనా వదిలేది లేదు లగచర్ల బాధితులను కొంతమంది పోలీసులు వేధిస్తున్నారని తెలిసింది : కేటీఆర్

లగచర్ల బాధితులను ఇంకా కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి అధికారుల పేర్లను రాసిపెట్టుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మరో మూడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు

హిరోషిమాలో జయజయహే తెలంగాణ ముగ్దుడైన ముఖ్యమంత్రి రేవంత్ ..!

జపాన్ దేశం హిరోషిమా నగరంలోని జాతిపిత మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఇద్దరు తెలుగు అమ్మాయిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎదుట తెలంగాణ అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ..