వేట మొదలుపెట్టండి రాష్ట్రాలకు అమిత్ షా కీలక ఆదేశాలు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ ..!

జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉన్న పహల్గాంలో 26 మంది భారతీయ పౌరులపై తీవ్రవాదులు కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్న ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక
హైదరాబాద్లో 200 మందికిపైగా పాకిస్థాన్ పౌరులు వెతుకులాటలో పోలీసులు..!

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత ప్రభుత్వం వేట మొదలైంది. ఇప్పటికే పాకిస్థాన్ పౌరులకు సార్క్ వీసాలను రద్దుచేసింది కేంద్ర ప్రభుత్వం. పాకిస్థాన్ పౌరులంతా తక్షణమే దేశం వీడిచి వెళ్లాలని కేంద్ర హోం
భారీగా తగ్గిన బంగారం ధర… అంతర్జాతీయంగా తగ్గుతున్న పసిడి ధరలు..!

గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బంగారం ధరలు నేడు కాస్త ఊరటను అందించాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,00,000 రూపాయలు దాటగా ప్రస్తుతం అది మళ్లీ ధర
రాజ్యాంగబద్దంగానే వక్ఫ్ సవరణ చట్టం ఆ పిటిషన్లంటిన్నీ కొట్టివేయాలి వక్ఫ్ చట్టంపై 1300 పేజీలతో సుప్రీంలో కేంద్రం అఫిడవిట్..!

వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధంగానే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటు కాదంటూ దాఖలైన పిటిషన్లను అన్నిటినీ కొట్టివేయాలని సుప్రీం కోర్టులో కేంద్రం 13 వందల 32
సెలయేరులా పారుతున్న బీరు రికార్డు స్థాయిలో పెరిగిన బీర్ల అమ్మకాలు.. రోజుకు 3 లక్షల బీర్ కేసుల విక్రయాలు..!

వేసవి తాపం పెరగడంతో పాటు పెళ్లిళ్ల సందడి, క్రికెట్ జోరు కలిసి రావడంతో తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఎండలు మండిపోతుండటంతో చల్లటి పానీయాలకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా యువత బీర్లను
రెవెన్యూమంత్రి పేరిట వసూళ్లు : ఇద్దరు అరెస్ట్ అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు మంత్రి పొంగులేటి హెచ్చరిక..!

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ ( పీఏ) ల పేరుతో అమాయకులను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి
భారత్ × పాకిస్థాన్… ఎవరి బలం ఎంత?

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల సైనిక సామర్థ్యంపై అందరి దృష్టి నిలిచింది. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను, వారి మూలాలను నిర్మూలించేందుకు భారత్ సైనిక చర్యకు దిగే అవకాశాలు కూడా
నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా, రాహుల్ లకు నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ..!

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తక్షణమే నోటీసులు జారీ చేయాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తికి ఢిల్లీ కోర్టులో తాత్కాలికంగా బ్రేక్ పడింది. సోనియా,
పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీ ..!

ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్ లు ర్యాలీకి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన
పాకిస్తానీలు వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి .. తెలంగాణ డీజీపీ ఆదేశాలు..!

48 గంటల్లో పాకిస్తానీలు దేశం వదలి వెళ్లిపోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం వీసాల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఉంటున్న పాకిస్తానీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ
