Mahaa Daily Exclusive

ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా..పూర్తి మద్దతిస్తాం భారతీయులంతా ఐక్యంగా ఉండటం ఎంతో ముఖ్యం లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ…!

భారతీయులందరూ ఐక్యంగా ఉండటం అవసరమని.. తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని, దీనిపై ప్రభుత్వం

ప్రధాని వెంట 140 కోట్ల మంది ప్రజలున్నారు ఉగ్రవాదంంపై పోరుకు మోదీకి మద్దతిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!

మరోసారి పాకిస్థాన్‌ను ఓడించాలి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్‌లో కలపాలి. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరు జరపాలి. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ఉగ్రదాడికి పాల్పడిన

భారత్ సమ్మిట్ ద్వారా దిశ నిర్దేశం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇది చారిత్రాత్మకమైన సమ్మిట్ మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క..!

భారత్ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ దిశా నిర్దేశం చేస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసిసి నోవాటేల్లో జరిగిన భారత్ సమ్మిట్ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన

బలూచిస్తాన్లో బాంబు పేలుడు ..నలుగురు పాక్ సైనికులు మృతి…!

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ వరుస బాంబు పేలుళ్లతో అట్టుడికి పోతోంది. గురువారం జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మృతిచెందిన ఘటన మరువక ముందే మరోసారి బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో బాంబు పేలుడు

ఓరుగల్లు దారిలో.. 100 కోట్ల సభ .. గులాబీ మాస్ జాతర రజతోత్సవ సభకు సర్వం సిద్దం..!

ఓరుగల్లు గులాబీ ఘల్లు ఘల్లుమంటోంది. గత ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్నా.. తమకు అచ్చొచ్చిన ప్రాంతంలోనే భారీసభ పెట్టి శక్తి కూడగట్టుకోవాలని బీఆర్ఎస్ వరంగల్ సభకు రెడీ అయింది. మండుటెండాకాలంలో పది లక్షలమంది జనసమీకరణ లక్ష్యంగా

మోదీతో చంద్రబాబు భేటీ మే 2న అమరావతికి ఆహ్వానం ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం- ఏపీ సీఎం చంద్రబాబు

ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని

పాక్ జాతీయుల వీసా సేవలు నిలిపివేత.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

పాకిస్తానీ పౌరులకు భారత ప్రభుత్వం జారీచేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దుకానున్నాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ

కాళేశ్వరం నిర్మాణంపై BRS నేతలు సిగ్గుపడాలి: మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై BRS నేతలు సిగ్గుపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికపై బీఆర్ఎస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్‌కి వ్యతిరేకంగా పాకిస్తాన్ పార్లమెంట్‌లో తీర్మానం..!

పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఎగువ సభ అయిన సెనెట్ భారత్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించింది. ఉప ప్రధాని ఇషాక్ దార్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు లభించింది. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని

సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుంది: బిలావర్ భుట్టో

సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్, మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావర్ భుట్టో అన్నారు. సుక్కూర్ సభలో ఆయన భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘పహల్‌గామ్ ఘటనకు పాక్‌ను