ప్రభుత్వ కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలి: మంత్రి డోలా

ప్రభుత్వ కార్యక్రమాలను పక్కగా అమలుచేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కోరారు. శుక్రవారం విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ
యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి కొండపల్లి

AP: నిరుద్యోగ యువతకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. శుక్రవారం కడప జిల్లాలో మంత్రి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం ఆదేశాల
రెండు దేశాల మధ్యవర్తిత్వానికి తాము సిద్ధం: ఇరాన్

పహల్గామ్ దాడి అనంతరం భారత్– పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి స్పందించారు. భారత్, పాక్ మాకు సోదర దేశాలుగా అభివర్ణించారు. ఈ
సమస్యను భారత్, పాక్ పరిష్కరించుకుంటాయి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా ఏళ్లుగా భారత్, పాక్ కశ్మీర్ కోసం గొడవ పడుతున్నాయన్నారు. ఈ సమస్యను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయంటూ పేర్కొన్నారు. తనకు
